గణతంత్ర వేడుకలకు ముస్తాబు
జిల్లాలో గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు) మైదానంలో వేడుకలు జరగనున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ జెండా ఆవిష్కరించేందుకు మైదానానికి చేరాల్సి ఉంటుంది.
జాతీయ జెండా ఎగురవేయనున్న కలెక్టరు
కళాశాల మైదానంలో ఏర్పాట్లు
కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్టుడే: జిల్లాలో గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు) మైదానంలో వేడుకలు జరగనున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు కలెక్టర్ జెండా ఆవిష్కరించేందుకు మైదానానికి చేరాల్సి ఉంటుంది. ముందుగా కలెక్టర్ను క్యాంపు కార్యాలయం నుంచి పోలీసులు మర్యాద పూర్వకంగా తీసుకొస్తారు. అనంతరం జెండా ఆవిష్కరణ ఉంటుంది. తరువాత సాయుధదళాల గౌరవ వందనం, స్వాతంత్య్ర సమరయోధులను కలవడం, దేశ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ పథకాలను వివరించే శకటాలు, స్టాళ్ల ప్రదర్శన ఉంటాయి. వీటన్నింటికీ సంబంధించి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్, జేసీ ఎం.నవీన్ బుధవారం సాయంత్రం మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు.
221 మందికి ప్రశంసా పత్రాలు
గణతంత్ర వేడుకల సందర్భంగా ఏటా ఉత్తమ సేవలందించిన అధికారులకు గుర్తించి ప్రశంసా పత్రాలను అందజేస్తారు. ఈసారి జిల్లా వ్యాప్తంగా 72 ప్రభుత్వశాఖలకు 216 మందికి, 5 స్వచ్ఛంద సంస్థలకుగాను అయిదుగురికి ప్రశంసా పత్రాలు ఇచ్చేందుకు ఎంపిక చేశారు. వీరిలో జిల్లా అధికారులు మెప్మా పీడీ ఎం.కిరణ్కుమార్, నెడ్ క్యాప్ జిల్లా మేనేజరు ఐ.వి.సుబ్రహ్మణ్యం, మెప్మా పీడీ జి.వి.చిట్టిరాజు, వంశధార ఎస్ఈ డి.తిరుమలరావు, జిల్లా రిజిస్ట్రార్ కె.మన్మధ రావు, తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!