వినతుల పరిష్కారానికి చర్యలు
జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మొత్తం 193 వినతులు రాగా వీటిని కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్తో పాటు జేసీ ఎం.నవీన్ స్వీకరించారు. వీటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
స్పందనలో కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్
ఫిర్యాదుల విభాగానికి వచ్చిన హిరమండలం మండలం సుభలయ గ్రామానికి చెందిన చిన్నారులతో సర్పంచి రోజారాణి, కుటుంబీకులు
కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్టుడే: జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మొత్తం 193 వినతులు రాగా వీటిని కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్తో పాటు జేసీ ఎం.నవీన్ స్వీకరించారు. వీటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
* హిరమండలం మండలం సుభలయ గ్రామానికి చెందిన చిన్నారులు టి.మణి, వేణుల తల్లిదండ్రులు ఇద్దరూ అనారోగ్య కారణాలతో చనిపోయారని, వారికి ప్రభుత్వం నుంచి మంజూరైన ఇంటిపట్టా పునరుద్ధరించాలని సర్పంచి లంక రోజారాణి కలెక్టర్ను కోరారు. ఇద్దరు చిన్నారులకు ఎలాంటి ఆధారం లేనందున ప్రత్యేక కేసుగా తీసుకుని న్యాయం చేయాలని విన్నవించారు.
* కవిటి తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్తు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావు కోరారు. బెంతు ఒరియాలకు ఎస్టీ ధ్రువపత్రాలను నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారన్నారు. 9 మందికి ఎస్టీ ధ్రువపత్రాలను ఉద్దేశపూర్వకంగానే ఇచ్చారన్నారు. దీనిపై ఏకసభ్య కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు.
* ఏపీ ఈపీడీసీఎల్లో తనకు లైసెన్సు ఉన్నప్పటికీ కాంట్రాక్టులు ఇవ్వడం లేదని తండేంవలసకు చెందిన ఎస్.చినబాబు ఫిర్యాదు చేశారు.
* ఆమదాలవలస మండలం మందాడి గ్రామానికి చెందిన ఉపాధిహామీ వేతనదారులు ప్రమాదవశాత్తు మరణించారని, ఆయా కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మిక పంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సింహాచలం కోరారు. దీనికి కలెక్టర్ స్పందించి ఇప్పటికే ఈ విషయం పీడీతో మాట్లాడారని, ఒక్కో కుటుంబానికి రూ.7.50 లక్షలు ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్టు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్యప్రాణులకు ఉచ్చు..!
[ 28-03-2024]
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట గుట్టుగా సాగిపోతోంది. అప్పుడప్పుడు వేటగాళ్లు వినియోగించే నాటు తుపాకులు బయటపడుతున్న ఘటనలే నిదర్శనం. -
వైకాపాను ఓడించడమే లక్ష్యం
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
భాజపాకే ఎచ్చెర్ల
[ 28-03-2024]
ఎచ్చెర్ల నియోజకవర్గానికి తెదేపా-జనసేన-భాజపా కూటమి తరఫున అభ్యర్థిని ఖరారు చేయడంతో రాజకీయంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. -
తెదేపాలో చేరారని కక్ష సాధింపు
[ 28-03-2024]
వైకాపా పాలనలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ గుత్తేదారు అధికార పార్టీ నుంచి తెదేపాలో చేరడంతో ఆయనపై నరసన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడు మురళి కక్ష సాధింపు చర్యలకు దిగారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
దారి చూపు శివయ్యా..!
[ 28-03-2024]
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తిక మాసం, మహాశివరాత్రి ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వంశధార నదిలో పుణ్యస్నానం ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. -
అనుక్షణం అదే పనిఘా
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ విడుదలైన తరువాత నుంచి ఎక్కడికక్కడ నిఘా పెంచింది. -
గీత దాటితే వేటు తప్పదు
[ 28-03-2024]
మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఆ మేరకు వారంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. విజయమే లక్ష్యంగా ఓటర్లు ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. -
ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర
[ 28-03-2024]
యువతను మత్తుకు బానిస చేసి ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర చేస్తోందని, దీన్ని అంతా సమర్థంగా తిప్పికొట్టాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష పిలుపునిచ్చారు. -
ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండండి
[ 28-03-2024]
ఎన్నికల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పన్నులశాఖ సంయుక్త కమిషనర్ బి.నాగార్జునరావు సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!