logo

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎస్‌.తవిటినాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 30 Mar 2023 05:39 IST

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎస్‌.తవిటినాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చివరిరోజు ద్వితీయ ఇంటర్‌ పరీక్షకు 773 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. వృత్తి విద్యాకోర్సుల పరీక్షలు 31వ తేదీన, ఏప్రిల్‌ ఒకటో తేదీన 20 పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయన్నారు. 3, 4 తేదీల్లో ఒకటి, రెండు పరీక్షా కేంద్రాల్లో మాత్రమే బ్రిడ్జి కోర్సులకు సంబంధించి పరీక్షలు ఉంటాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని