సనాతన ధర్మం ఆదర్శనీయం
హైందవ ధర్మపరిరక్షణే ధ్యేయంగా...సనాతన ధర్మప్రచారమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కృష్ణాజిల్లా గన్నవరంలోని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామి పిలుపునిచ్చారు.
కాళభైరవాలయంలో కమలానంద భారతి స్వామి అభిభాషణం
శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్టుడే: హైందవ ధర్మపరిరక్షణే ధ్యేయంగా...సనాతన ధర్మప్రచారమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కృష్ణాజిల్లా గన్నవరంలోని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం బలగ నాగావళి నదీతీరంలోని కాళభైరవాలయంలో బాలత్రిపుర సుందరీ కాళభైరవ పీఠం, విశ్వహిందూ పరిషత్ సంయుక్త నిర్వహణలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పురాణ ఇతిహాసాలు, సనాతన హైందవ ధర్మం విశిష్టతలను వివరించారు. ప్రపంచదేశాలకు భారతీయ సనాతన ధర్మం ఆదర్శనీయమని చెప్పారు. కాళభైరవ పీఠం వ్యవస్థాపకులు, దేవీఉపాసకులు పొగిరి గణేష్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vande Bharat: ప్రయాణికుల సూచనలతో.. వందే భారత్ కోచ్లలో సరికొత్త ఫీచర్లు
-
Video: పరిణీతి-రాఘవ్ పెళ్లి సంగీత్.. సీఎంలు కేజ్రీవాల్, మాన్ సందడి
-
Chandrababu Arrest: రాజమహేంద్రవరం చేరుకున్న కార్ల ర్యాలీ
-
Kishan Reddy: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర: కిషన్రెడ్డి
-
iPhone 15: ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
-
China: చైనాలో లక్షల సంఖ్యలో ఖాళీ ఇళ్లు..!