నాటు బండి కింద పడి యువకుడి మృతి
ఇసుక అక్రమంగా తరలిస్తున్న నాటుబండి కింద పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
సదాశివుని రాజేష్
కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్టుడే: ఇసుక అక్రమంగా తరలిస్తున్న నాటుబండి కింద పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం నగరంలోని ఖాజీపేటకు చెందిన సదాశివుని రాజేష్(38)స్నేహితులతో కలిసి నాటు బండిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒడిశాకు చెందిన బలరాంను ఆపారు. బలరాంకు రాజేష్ స్నేహితులతో వాగ్వాదం జరిగింది. నాటు బండిని ఆపాలని చెప్పినప్పటికీ బలరాం వినకుండా బండిని ముందుకు నడిపాడు. ఈ క్రమంలో రాజేష్ బండి టైరు కింద పడిపోయాడు. అనంతరం బండి అతనిపై నుంచి వెళ్లింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజేష్ను సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగా రాజేష్ చనిపోయాడు. ఈయనకు తల్లిదండ్రులు, భార్య ఉన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. విజయ్కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్డీ కార్డులేవి జగనన్నా?
[ 27-03-2024]
సాంకేతిక విద్యపై అవగాహన పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్లతో లక్ష్యం నెరవేరడం లేదు. -
మురికి కూపం.. ప్రజలకు శాపం..!
[ 27-03-2024]
జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మురుగు కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. నిర్వహణ పేరిట ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. -
దయచేసి వినండి.. లిఫ్ట్ పని చేయదండి..!
[ 27-03-2024]
ఆమదాలవలసలోని శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన లిఫ్ట్ సరిగా పని చేయడం లేదు. విద్యుత్తు సరఫరాలో అంతరాయంతో ఎప్పటికప్పుడు నిలిచిపోతోంది. -
అంగన్వాడీల్లో మందుల్లేవ్..!
[ 27-03-2024]
ప్రథమ చికిత్సకు ఉపయోగించే పెట్టెలు అంగన్వాడీ కేంద్రాల్లో లేకపోవడంతో అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. -
కొండలు కరిగిపోతున్నాయ్..!
[ 27-03-2024]
కంకర కొండలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండతో యంత్రాలు ఉపయోగించి కొల్లగొడుతున్నారు. -
అయిదేళ్లుగా ఆటంకమే!
[ 27-03-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత క్రీడల సంగతి గాలికొదిలేసింది. అయిదేళ్లలో మైదానాల అభివృద్ధికి రూపాయి కూడా మంజూరు చేయలేదు. -
ప్రాణం తీసిన విద్యుత్తు తీగ
[ 27-03-2024]
ఇంటిపై ఉన్న విద్యుత్తు తీగ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. నిర్మాణ పనిలో నిమగ్నమైన తాపీ మేస్త్రి విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన మందస మండలం ఉగ్రవానిపేట (చినసువర్ణపురం)లో మంగళవారం జరిగింది. -
లక్ష్యాన్ని సాధించి.. మృత్యువుకు తలవంచి
[ 27-03-2024]
ఉద్యోగ సాధనలో సఫలమైన ఆ యువకుడు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. శిక్షణ పూర్తి చేసుకుని సంతోషంగా స్వగ్రామానికి చేరుకున్న అతడు మృత్యువు విసిరిన పాశం నుంచి తప్పించుకోలేకపోయాడు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది ‘రాజకీయ ప్రతీకారమే’ - ఆప్
-
మథుర కాకపోతే పోటీ చేసేదాన్ని కాదు : హేమమాలిని
-
ఆరు నెలల్లో.. రూ.7.5 లక్షల కోట్ల రుణానికి కేంద్రం సిద్ధం
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
రిలయన్స్ జోరు.. మరోసారి ₹20 లక్షల కోట్లకు..
-
అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు.. ఎయిర్పోర్టులో ఆందోళనకర ఘటన