మాకొద్దు.. సీపీఎస్, జీపీఎస్
సీపీఎస్, జీపీఎస్లు వద్దని, వాటితో తమకు ఎలాంటి ఉపయోగం లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్పష్టం చేశారు.
శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఫ్యాప్టో ప్రతినిధులు
సీపీఎస్, జీపీఎస్లు వద్దని, వాటితో తమకు ఎలాంటి ఉపయోగం లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. ప్రభుత్వం పేరు మార్చి అంకెల గారడీ చేస్తోందని మండిపడ్డారు. గ్యారెంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్)కు వ్యతిరేకంగా శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా సీపీఎస్ రద్దు చేయలేదు సరి కదా.. జీపీఎస్ పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. పాత పింఛను విధానం తప్ప మరేది ఆమోదించేది లేదని తేల్చి చెప్పారు. ఓపీఎస్ సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు. అనంతరం తహసీల్దారు ఎన్.వెంకటరావుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో ప్రతినిధులు ఎస్.కిశోర్కుమార్, చౌదరి రవీంద్ర, టి.చలపతిరావు, కె.రాజేశ్వరరావు, సీహెచ్.శ్రీనివాస్, కె.డేనియల్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
న్యూస్టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దండిగా ఆదాయం..అద్దె గదుల్లోనే ఆవాసం..!
[ 30-11-2023]
ప్రభుత్వ శాఖలన్నింటిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్శాఖ నుంచే ఖజానాకు అధిక శాతం ఆదాయం వెళ్తుంది. కానీ ఆ శాఖ ద్వారా సేవలు పొందే క్రయవిక్రయదారులు, సేవలందించే ఉద్యోగులకు మాత్రం అవస్థలు తప్పడం లేదు. -
సారథి.. ఏదీ కలల వారథి...?
[ 30-11-2023]
వంతెనలు.. ఆ ప్రాంత ప్రజల కలల వారధులు.. ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు తీర్చే సేతువులు.. బయట ప్రపంచంతో బంధాలను పెనవేసే బాటలు.. వీటి కోసం అక్కడి ప్రజలు అడగని నాయకుడు లేడు -
ఏం జరిగింది?
[ 30-11-2023]
మరోవైపు వివాదం బయటకొచ్చిన రోజునే డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర చికిత్స చేయిస్తూ వచ్చారు. -
సాఫ్ట్గా దూసుకెళ్లారు..!
[ 30-11-2023]
విద్యార్థుల దృక్పథం మారుతోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో అటు చదువుతో పాటు ఇటు క్రీడల్లోనూ రాణిస్తూ భవితకు బాటలు వేసుకొంటున్నారు. -
పేరుకే మహిళా ప్రాతినిధ్యం..!
[ 30-11-2023]
కోటబొమ్మాళి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ రోణంకి ఉమ అధ్యక్షతన బుధవారం జరిగింది. -
కేసుల దర్యాప్తు పారదర్శకంగా జరగాలి: ఎస్పీ
[ 30-11-2023]
పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పారదర్శకంగా దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ రాధిక అధికారులను ఆదేశించారు. -
సమస్యలు వినేదెవరు... పరిష్కరించేదెప్పుడు..!
[ 30-11-2023]
గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడేందుకు ప్రత్యేకంగా పాలనా యంత్రాంగంతో పాటు సమస్యలు పరిష్కరించేందుకు మూడు నెలలకోసారి పాలకవర్గ సమావేశాలు లేక గ్రామస్థాయిలో ఆరు నెలలకోసారి గిరిజన దర్బారు నిర్వహించాలి. -
ప్రాణం తీసిన వాటర్ హీటర్
[ 30-11-2023]
వాటర్ హీటర్ కారణంగా విద్యుదాఘాతానికి గురై వివాహిత మృతి చెందిన ఘటన శ్రీకాకుళం నగరంలో చోటు చేసుకుంది.


తాజా వార్తలు (Latest News)
-
Indian Navy: భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!
-
Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్ తుడిచి.. ఇప్పుడు స్టార్గా నిలిచి.. రణ్బీర్ ప్రయాణమిదీ
-
Narayana Murthy: ఆ రంగంలో మూడు షిఫ్టులు ఉండాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
-
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం