కారు నుంచి మంటలు
శ్రీకాకుళం నగరంలోని డేఅండ్ నైట్ కూడలిలో శనివారం ఓ కారు నుంచి మంటలు వచ్చాయి.
మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్టుడే: శ్రీకాకుళం నగరంలోని డేఅండ్ నైట్ కూడలిలో శనివారం ఓ కారు నుంచి మంటలు వచ్చాయి. ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన శరత్చంద్ర పట్నాయక్ శ్రీకాకుళం రాగానే క్లచ్ పట్టేయడంతో కారు ఆగిపోయింది. దీంతో శరత్చంద్ర కారు దిగి మెకానిక్ దగ్గరకు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు రేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. కారులోని తీగలు షార్టు సర్క్యూట్ కావడంతో టైర్లు, ఇంజిన్ భాగం కాలిపోయిందని, సుమారు రూ.4 లక్షలు నష్టం వాటిల్లిందని కేంద్ర అగ్నిమాపకాధికారి ఎం.వరప్రసాద్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దండిగా ఆదాయం..అద్దె గదుల్లోనే ఆవాసం..!
[ 30-11-2023]
ప్రభుత్వ శాఖలన్నింటిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్శాఖ నుంచే ఖజానాకు అధిక శాతం ఆదాయం వెళ్తుంది. కానీ ఆ శాఖ ద్వారా సేవలు పొందే క్రయవిక్రయదారులు, సేవలందించే ఉద్యోగులకు మాత్రం అవస్థలు తప్పడం లేదు. -
సారథి.. ఏదీ కలల వారథి...?
[ 30-11-2023]
వంతెనలు.. ఆ ప్రాంత ప్రజల కలల వారధులు.. ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు తీర్చే సేతువులు.. బయట ప్రపంచంతో బంధాలను పెనవేసే బాటలు.. వీటి కోసం అక్కడి ప్రజలు అడగని నాయకుడు లేడు -
ఏం జరిగింది?
[ 30-11-2023]
మరోవైపు వివాదం బయటకొచ్చిన రోజునే డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర చికిత్స చేయిస్తూ వచ్చారు. -
సాఫ్ట్గా దూసుకెళ్లారు..!
[ 30-11-2023]
విద్యార్థుల దృక్పథం మారుతోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో అటు చదువుతో పాటు ఇటు క్రీడల్లోనూ రాణిస్తూ భవితకు బాటలు వేసుకొంటున్నారు. -
పేరుకే మహిళా ప్రాతినిధ్యం..!
[ 30-11-2023]
కోటబొమ్మాళి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ రోణంకి ఉమ అధ్యక్షతన బుధవారం జరిగింది. -
కేసుల దర్యాప్తు పారదర్శకంగా జరగాలి: ఎస్పీ
[ 30-11-2023]
పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పారదర్శకంగా దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ రాధిక అధికారులను ఆదేశించారు. -
సమస్యలు వినేదెవరు... పరిష్కరించేదెప్పుడు..!
[ 30-11-2023]
గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడేందుకు ప్రత్యేకంగా పాలనా యంత్రాంగంతో పాటు సమస్యలు పరిష్కరించేందుకు మూడు నెలలకోసారి పాలకవర్గ సమావేశాలు లేక గ్రామస్థాయిలో ఆరు నెలలకోసారి గిరిజన దర్బారు నిర్వహించాలి. -
ప్రాణం తీసిన వాటర్ హీటర్
[ 30-11-2023]
వాటర్ హీటర్ కారణంగా విద్యుదాఘాతానికి గురై వివాహిత మృతి చెందిన ఘటన శ్రీకాకుళం నగరంలో చోటు చేసుకుంది.


తాజా వార్తలు (Latest News)
-
Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్ తుడిచి.. ఇప్పుడు స్టార్గా నిలిచి.. రణ్బీర్ ప్రయాణమిదీ
-
Narayana Murthy: ఆ రంగంలో మూడు షిఫ్టులు ఉండాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
-
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..