పాత పింఛను విధానం పునరుద్ధరించాలి
సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానం పునరుద్ధరించాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండు చేశారు.
తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు
సోంపేట, కాశీబుగ్గ, న్యూస్టుడే: సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానం పునరుద్ధరించాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండు చేశారు. సోంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఫ్యాప్టో, ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. బలవంతంగా జీపీఎస్ రుద్దే ప్రయత్నం చేయడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను మోసగించడమేనన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఆయా సంఘాల ప్రతినిధులు, సోంపేట, కంచిలి, కవిటి మండలాల ఉపాధ్యాయులు, సీపీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.
- రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు సీపీఎస్, జీపీఎస్ వద్దు అంటూ పలాస తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం నినదించారు. అనంతరం తహసీల్దార్ మధుసూదన్కు వినతి పత్రం అందజేశారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దండిగా ఆదాయం..అద్దె గదుల్లోనే ఆవాసం..!
[ 30-11-2023]
ప్రభుత్వ శాఖలన్నింటిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్శాఖ నుంచే ఖజానాకు అధిక శాతం ఆదాయం వెళ్తుంది. కానీ ఆ శాఖ ద్వారా సేవలు పొందే క్రయవిక్రయదారులు, సేవలందించే ఉద్యోగులకు మాత్రం అవస్థలు తప్పడం లేదు. -
సారథి.. ఏదీ కలల వారథి...?
[ 30-11-2023]
వంతెనలు.. ఆ ప్రాంత ప్రజల కలల వారధులు.. ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు తీర్చే సేతువులు.. బయట ప్రపంచంతో బంధాలను పెనవేసే బాటలు.. వీటి కోసం అక్కడి ప్రజలు అడగని నాయకుడు లేడు -
ఏం జరిగింది?
[ 30-11-2023]
మరోవైపు వివాదం బయటకొచ్చిన రోజునే డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర చికిత్స చేయిస్తూ వచ్చారు. -
సాఫ్ట్గా దూసుకెళ్లారు..!
[ 30-11-2023]
విద్యార్థుల దృక్పథం మారుతోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో అటు చదువుతో పాటు ఇటు క్రీడల్లోనూ రాణిస్తూ భవితకు బాటలు వేసుకొంటున్నారు. -
పేరుకే మహిళా ప్రాతినిధ్యం..!
[ 30-11-2023]
కోటబొమ్మాళి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ రోణంకి ఉమ అధ్యక్షతన బుధవారం జరిగింది. -
కేసుల దర్యాప్తు పారదర్శకంగా జరగాలి: ఎస్పీ
[ 30-11-2023]
పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పారదర్శకంగా దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ రాధిక అధికారులను ఆదేశించారు. -
సమస్యలు వినేదెవరు... పరిష్కరించేదెప్పుడు..!
[ 30-11-2023]
గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడేందుకు ప్రత్యేకంగా పాలనా యంత్రాంగంతో పాటు సమస్యలు పరిష్కరించేందుకు మూడు నెలలకోసారి పాలకవర్గ సమావేశాలు లేక గ్రామస్థాయిలో ఆరు నెలలకోసారి గిరిజన దర్బారు నిర్వహించాలి. -
ప్రాణం తీసిన వాటర్ హీటర్
[ 30-11-2023]
వాటర్ హీటర్ కారణంగా విద్యుదాఘాతానికి గురై వివాహిత మృతి చెందిన ఘటన శ్రీకాకుళం నగరంలో చోటు చేసుకుంది.


తాజా వార్తలు (Latest News)
-
AP HighCourt: ఎస్సై నియామక ప్రక్రియపై హైకోర్టులో విచారణ
-
బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్ చెరలో 10 నెలల చిన్నారి మృతి..!
-
పన్నూ హత్య కుట్ర కేసు.. భారత వ్యక్తిపై అమెరికా అభియోగాలు
-
EastCoast Train: ఈస్ట్కోస్టు ఎక్స్ప్రెస్లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు
-
Tata Tech Listing: టాటా టెక్ బంపర్ లిస్టింగ్.. ఒక్కో లాట్పై రూ.21 వేల లాభం
-
Elon Musk: ‘పోతే పోండి.. బెదిరించొద్దు’.. అడ్వర్టైజర్లపై మస్క్ ఆగ్రహం!