తల్లి మృతదేహాన్ని శ్మశానం నుంచి తీసుకొచ్చిఇంట్లో దాచిన కుమారుడు
అంత్యక్రియలు చేసిన తర్వాత తల్లి మృతదేహాన్ని తీసుకొచ్చిన కుమారుడు ఇంట్లో దాచాడు. పోలీసుల కథనం మేరకు... పెరంబలూర్ జిల్లా పరవాయి గ్రామానికి చెందిన బాలమురుగన్ (38) తండ్రి చిన్నతనంలోనే మృతి చెందాడు. తల్లి ముక్కాయి
ఆర్కేనగర్, న్యూస్టుడే : అంత్యక్రియలు చేసిన తర్వాత తల్లి మృతదేహాన్ని తీసుకొచ్చిన కుమారుడు ఇంట్లో దాచాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు...పెరంబలూర్ జిల్లా పరవాయి గ్రామానికి చెందిన బాలమురుగన్ (38) తండ్రి చిన్నతనంలోనే మృతి చెందాడు. తల్లి ముక్కాయి పెంచి పెద్దచేసింది. ఆ సమయంలో బాలమురుగన్కు కొంత మతిస్థిమితం కోల్పోయాడు. ఏ పనికి వెళ్లకుండా ఇంటికే పరిమితం అయ్యాడు. ఈ నేపథ్యంలో 11 నెలల క్రితం తల్లి ముక్కాయి చనిపోయింది. ఇంకా మతిస్థిమితం కోల్పోయిన బాలమురుగన్ తరచూ శ్మశానం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. వర్షం పడుతున్నప్పుడు తల్లి ఫొటోతో ఉన్న బ్యానర్ని సమాధిపై కప్పేవాడు. చాలారోజులు సమాధిపైనే నిద్రించాడు.
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం బంధువుల అమ్మాయి అతనికి ఆహారం ఇచ్చేందుకు ఇంటికి వెళ్లింది. అప్పుడు ఇంట్లో దుర్వాసన రావడంతో బాలమురుగన్ను అడిగింది. బయటకు వెళ్లమని అతడు అన్నాడు. దీంతో అనుమానం వచ్చి ఆమె ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పింది. అందరూ కలిసి ఇంట్లోకి వెళ్లి చూశారు. అక్కడ ముక్కాయి మృతదేహం ఉండడాన్ని గమనించి దిగ్భ్రాంతి చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పెరంబలూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వారు దర్యాప్తు చేపట్టారు. రోజూ కొద్దికొద్దిగా సమాధి తవ్వి తల్లి శవాన్ని చెత్తబండిలో పెట్టుకొని అర్ధరాత్రి సమయంలో బాలమురుగన్ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినట్లు గుర్తించారు. శవాన్ని ఖననం చేస్తే బాలమురుగన్ మళ్లీ తవ్వి తీసే అవకాశం ఉండడంతో దహనం చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతుచిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్