logo

జాతీయ జూనియర్‌ హాకీ పోటీలు ప్రారంభం

తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టిలో 12వ జాతీయ జూనియర్‌ హాకీ పోటీలను ఎంపీ కనిమొళి ప్రారంభించారు. కృష్ణానగర్‌లోని క్రీడా మైదానంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల జట్లు పాల్గొన్నాయి. లీగ్‌ రౌండ్‌లో ఛత్తీస్‌గడ్‌పై రాష్ట్ర జట్టు సత్తా చాటింది. పోటీలను ప్రారంభించిన తర్వాత ఎంపీ కనిమొళి, మంత్రి గీతాజీవన్‌ క్రీడాకారులను అభినందించారు.

Published : 19 May 2022 04:56 IST

క్రీడాకారులకు అభినందనలు తెలుపుతున్న కనిమొళి

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టిలో 12వ జాతీయ జూనియర్‌ హాకీ పోటీలను ఎంపీ కనిమొళి ప్రారంభించారు. కృష్ణానగర్‌లోని క్రీడా మైదానంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల జట్లు పాల్గొన్నాయి. లీగ్‌ రౌండ్‌లో ఛత్తీస్‌గడ్‌పై రాష్ట్ర జట్టు సత్తా చాటింది. పోటీలను ప్రారంభించిన తర్వాత ఎంపీ కనిమొళి, మంత్రి గీతాజీవన్‌ క్రీడాకారులను అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని