logo

లోకేశ్‌ను కలిసిన తెదేపా బాధ్యుడు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఆయన నివాసంలో బుధవారం చెన్నై విభాగ పార్టీ బాధ్యుడు చంద్రశేఖర్‌ కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులు, చెన్నైలో పార్టీ చేపడుతున్న కార్యక్రమాల గురించి చర్చించినట్టు ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.

Published : 19 May 2022 04:56 IST

లోకేశ్‌తో చంద్రశేఖర్‌

వడపళని, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఆయన నివాసంలో బుధవారం చెన్నై విభాగ పార్టీ బాధ్యుడు చంద్రశేఖర్‌ కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులు, చెన్నైలో పార్టీ చేపడుతున్న కార్యక్రమాల గురించి చర్చించినట్టు ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని