logo

పళనియాండవర్‌ సేవలో పళనిస్వామి

సేలం అమ్మాపాళెయం ప్రాంతంలో ఉన్న కావడి పళనియాండవర్‌ ఆలయాన్ని అన్నాడీఎంకే సంయుక్త సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి బుధవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో బంగారు రథాన్ని లాగారు. అన్నాడీఎంకే సేలం జిల్లా కార్యదర్శి వెంకటాచలం, ప్రిసీడియం ఛైర్మన్‌ పన్నీర్‌సెల్వం, ఎమ్మెల్యే బాలసుబ్రమణియన్‌, పలువురు పార్టీ నేతలు ఎడప్పాడితో కలిసి పాల్గొన్నారు.

Published : 19 May 2022 04:56 IST

బంగారు రథాన్ని లాగుతున్న ఎడప్పాడి

సేలం, న్యూస్‌టుడే: సేలం అమ్మాపాళెయం ప్రాంతంలో ఉన్న కావడి పళనియాండవర్‌ ఆలయాన్ని అన్నాడీఎంకే సంయుక్త సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి బుధవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో బంగారు రథాన్ని లాగారు. అన్నాడీఎంకే సేలం జిల్లా కార్యదర్శి వెంకటాచలం, ప్రిసీడియం ఛైర్మన్‌ పన్నీర్‌సెల్వం, ఎమ్మెల్యే బాలసుబ్రమణియన్‌, పలువురు పార్టీ నేతలు ఎడప్పాడితో కలిసి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని