logo

దిల్లీలో కరుణకు నివాళి

దిల్లీలోని తమిళనాడు హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి నివాళి అర్పించారు. కరుణానిధి వర్ధంతిని దిల్లీలోని తమిళనాడు హౌస్‌లో ఆదివారం నిర్వహించారు

Published : 08 Aug 2022 00:29 IST

కరుణానిధి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఏకేఎస్‌ విజయన్‌

చెన్నై, న్యూస్‌టుడే: దిల్లీలోని తమిళనాడు హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి నివాళి అర్పించారు. కరుణానిధి వర్ధంతిని దిల్లీలోని తమిళనాడు హౌస్‌లో ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి రాష్ట్ర ప్రభుత్వ దిల్లీ ప్రత్యేక ప్రతినిధి ఏకేఎస్‌ విజయన్‌ నివాళి అర్పించారు. కార్యక్రమంలో తమిళనాడు హౌస్‌ చీఫ్‌ రెసిడెంట్‌ అధికారి అతుల్య మిశ్రా, రెసిడెంట్‌ కమిషనర్‌ ఆశిష్‌ ఛటర్జీ, జాయింట్‌ కమిషనరు చిన్నదురై తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని