100 రోజులు దాటిన అధ్యాపకుడి నిరసన
పలు డిమాండ్ల సాధన కోసం పుదుచ్చేరిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ చేపట్టిన నిరసన 100వ రోజు దాటింది. పుదుచ్చేరిలోని ఠాగూర్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు తగినట్టు తరగతి గదులు నిర్మించాలని,
దీక్ష కొనసాగిస్తున్న శశికాంతదాస్
చెన్నై, న్యూస్టుడే: పలు డిమాండ్ల సాధన కోసం పుదుచ్చేరిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ చేపట్టిన నిరసన 100వ రోజు దాటింది. పుదుచ్చేరిలోని ఠాగూర్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు తగినట్టు తరగతి గదులు నిర్మించాలని, సహాయ అధ్యాపకుల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని వంటి డిమాండ్లతో సత్యాగ్రహ విధానంలో ఆ కళాశాల ప్రిన్సిపల్ శశికాంతదాస్ నిరసన చేపట్టారు. అందులో భాగంగా నేలపై కూర్చుని విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం 100వ రోజు చేరిన సందర్భంగా ఒక రోజు నిరాహారదీక్ష కూడా చేపట్టారు. అక్టోబరు నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపట్టాలని, అప్పటికీ తన నిరసనకు ప్రతిఫలం దక్కకుంటే ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో సాధికారత పెరిగేందుకు ఈ తరహా మార్పులు చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది. వారిపై వివక్ష, వేధింపులు బాగా తగ్గాల్సిన అవసరముందని, వారిలో మరింత ఆర్థిక స్వావలంబన తెస్తామని యంత్రాంగం చెబుతోంది. 2020-21 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో స్త్రీలలో 84శాతం అక్షరాస్యత ఉండగా, పురుషులలో 90.7శాతంగా ఉంది. 10వ తరగతి అంతకుమించి చదివినవారు మహిళలు 56.6శాతం, పురుషులు 59.1శాతంగా ఉన్నారు. మరోవైపు మహిళలపై నేరాలు, వేధింపులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చేలా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టినందుకు సంతోషంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కమిటీల్లో మహిళా కమిషన్ సభ్యులకూ స్థానిమిచ్చేలా ప్రభుత్వం చొరవ చూపించాలని సూచిస్తున్నారు. మరోవైపు పాలసీపరంగా అభివృద్ధి లక్ష్యాల్ని స్పష్టంగా అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. స్వలకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే మహిళలకు పూర్తిరక్షణ ఉంటుందని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందరితో ఓటేయిస్తాం
[ 17-04-2024]
చెన్నై మహానగరంలో పలు గృహ సంక్షేమ సంఘాలు అందరూ ఓటు వేసేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్శాతం చాలా తక్కువ నమోదైంది. -
దేశంలో ఎలాంటి పాలన ఉండాలి?
[ 17-04-2024]
ఇంటికి, దేశానికి భాజపా, మోదీ హాని అంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ ధ్వజమెత్తారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్(మధ్య చెన్నై) అభ్యర్థులకు మద్దతుగా నగరంలో ముఖ్యమంత్రి స్టాలిన్ మంగళవారం ప్రచారం నిర్వహించారు. -
విజయానికి చెమటోడ్చుతున్న అన్నామలై
[ 17-04-2024]
కోయంబత్తూరు నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నామలై ఎదురీదుతున్నారు. 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో భాజపాకు చెందిన సి.పి.రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. -
కుటుంబ రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టండి
[ 17-04-2024]
దేశంలో కుటుంబ రాజకీయాలకు ప్రజలు ఫుల్స్టాప్ పెట్టాలని కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. తిరువణ్ణామలై లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా అశ్వథామన్ పోటీ చేస్తున్నారు. -
సమరయోధుల ఖిల్లా ఎవరి సొంతం?
[ 17-04-2024]
మహానేత కామరాజర్.. విరుదునగర్లో జన్మించి కాంగ్రెస్లో చేరి, తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించి, జాతీయ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. -
ముగిసిన వణంగాన్ చిత్రీకరణ
[ 17-04-2024]
బాలా దర్శకత్వంలో రూపొందుతున్న ‘వణంగాన్’ చిత్రంలో అరుణ్ విజయ్ నటించారు. సురేశ్ కామాట్చి నిర్మాణంలోని ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం సమకూర్చారు. -
మాజీ మంత్రి ఇంద్రకుమారి మృతి
[ 17-04-2024]
మాజీ మంత్రి, డీఎంకే సాహిత్య విభాగం అధ్యక్షురాలు ఇంద్రకుమారి(73) మృతి చెందారు. వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. -
ఓపీఎస్ ఓటు కూడా అన్నాడీఎంకేకే
[ 17-04-2024]
రామనాథపురంలో ఓపీఎస్కు ప్రజాదరణ లేదని, అతని ఓటు కూడా తమ పార్టీకేనని అన్నాడీఎంకే మాజీ మంత్రి జయకుమార్ తెలిపారు. -
నేటితో ప్రచారానికి తెర
[ 17-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం 6 గంటలతో తెర పడనుందని, ఆ తర్వాత అనుమతిలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు తెలిపారు. విలేకర్లతో ఆయన మాట్లాడుతూ.
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్