logo

జీవన్మృతుడి అవయవాల దానం

వేలూర్‌ జిల్లా అనైకట్టు ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్‌ (14) కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వేలూర్‌ అడుకంపారై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం జీవన్మృతి చెందాడు. బాలుడి అవయవాలను దానం

Published : 30 Sep 2022 02:08 IST

దుర్గా ప్రసాద్‌ (పాత చిత్రం)

వేలూర్‌, న్యూస్‌టుడే: వేలూర్‌ జిల్లా అనైకట్టు ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్‌ (14) కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వేలూర్‌ అడుకంపారై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం జీవన్మృతి చెందాడు. బాలుడి అవయవాలను దానం చేయడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. ఆ మేరకు మూత్రపిండాలు, కాలేయం, గుండెను అంబులెన్స్‌ ద్వారా చెన్నైకు తరలించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని