ఆధార్ అనుసంధానంపై దుష్ప్రచారం
విద్యుత్ కనెక్షన్కి ఆధార్ అనుసంధానంపై అన్నాడీఎంకే, భాజపాలు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సెంథిల్ బాలాజీ తెలిపారు.
విద్యుత్ శాఖ మంత్రి
విలేకరులతో మాట్లాడుతున్న సెంథిల్ బాలాజీ
కోయంబత్తూరు, న్యూస్టుడే: విద్యుత్ కనెక్షన్కి ఆధార్ అనుసంధానంపై అన్నాడీఎంకే, భాజపాలు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సెంథిల్ బాలాజీ తెలిపారు. కోయంబత్తూరు బీళమేడులో డీఎంకే యువజన విభాగ కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. 3,500 మంది లబ్ధిదారులకి ఈ సందర్భంగా సంక్షేమ సాయం అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... కోయంబత్తూరులో రూ. 211 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అయినట్లు తెలిపారు. విమానాశ్రయ విస్తరణ పనులు 90శాతం వరకు ముగిసినట్లు పేర్కొన్నారు. మిగిలిన పనులు మూడు నెలల్లో పూర్తవుతాయని చెప్పారు. విద్యుత్ కనెక్షన్కి ఆధార్ అనుసంధానం విషయమై అన్నాడీఎంకే, భాజపా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఆహ్వానిస్తున్నా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను రావడం లేదన్నారు. చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీలను 10 శాతం తగ్గించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కారణంగా ఛార్జీలు పెంచామని, విద్యుత్శాఖ రూ.1.51 లక్షల కోట్లు అప్పులో ఉందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువగానే పెంచినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
[ 19-03-2024]
ఎన్నికల ఫలితాలు మారితే ఉపరాష్ట్రపతి కావొచ్చని తమిళిసై భావిస్తున్నారని మంత్రి అనితా రాధాకృష్ణన్ విమర్శించారు. -
నోట్ల తరలింపుపై నిఘా
[ 19-03-2024]
వాహనాల్లో వెతికేకొద్దీ డబ్బులు దొరుకుతున్నాయి. ఎక్కడివివీ? అంటే కార్లలో ఉన్నవారి నుంచి సమాధానం ఉండట్లేదు. -
మహిళలు తమ గుర్తింపు చాటాలి
[ 19-03-2024]
మహిళలు తమకు దక్కాల్సిన గుర్తింపు కోసం పురుషుల కంటే 50 శాతం అదనంగా శ్రమించాల్సి ఉందని ప్రముఖ సినీనటుడు సూర్య పేర్కొన్నారు. -
హైకోర్టులో ఓ పన్నీర్సెల్వానికి ఎదురుదెబ్బ
[ 19-03-2024]
అన్నాడీఎంకే పేరు, జెండా, చిహ్నం మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్సెల్వం ఉపయోగించకుండా శాశ్వతంగా నిషేధం విధిస్తూ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. -
మహా నేతలకు కేరాఫ్ దక్షిణ చెన్నై
[ 19-03-2024]
భారత మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై, కేంద్ర మాజీ మంత్రులు మురసొలి మారన్, టీఆర్ బాలు వంటి ఉద్ధండులను లోక్సభకు పంపిన నియోజకవర్గంగా దక్షిణ చెన్నైకు గుర్తింపు ఉంది. -
కాంగ్రెస్ పోటీ చేసే స్థానాల ప్రకటన
[ 19-03-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసే నియోజకవర్గాలను ప్రకటించారు. -
అధిష్ఠానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ
[ 19-03-2024]
పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానని కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ పేర్కొన్నారు. -
తిరుచ్చి నుంచి బరిలోకి దురై వైగో
[ 19-03-2024]
డీఎంకే కూటమిలో ఎండీఎంకేకు తిరుచ్చి లోక్సభ నియోజకవర్గాన్ని కేటాయించారు. -
ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళనాట భాజపా గెలవదు
[ 19-03-2024]
తమిళనాడులో భాజపా కాలు మోపడానికి మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి, పార్టీ తమిళనాడు విభాగ ఇన్ఛార్జి నారాయణ పేర్కొన్నారు. -
దివ్యాంగులకు ప్రత్యేక వీల్ఛైర్
[ 19-03-2024]
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ‘న్యూస్టాండ్’ ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ ఛైర్ బుధవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ మద్రాస్ (ఐఐటీఎం) లాంఛనంగా ఆవిష్కరించనుంది. -
మైలాడుదురై బరిలో ప్రవీణ్ చక్రవర్తి?
[ 19-03-2024]
డీఎంకే కూటమిలో మైలాడుదురై లోక్సభ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు.
తాజా వార్తలు (Latest News)
-
Zomato: జొమాటో కొత్త సేవలు.. వెజిటేరియన్స్కు ఇక ప్రత్యేకంగా
-
Paris Olympics: ఒలింపిక్ విలేజ్లో 3లక్షల కండోమ్లు..!
-
Janasena: పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైంది: పవన్ కల్యాణ్
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు