త్వరలో అందుబాటులోకి ‘ఓఎన్వోసీ’
ప్రయాణికులకు సులువైన ప్రయాణం కల్పించేందుకు సీఎంఆర్ఎల్ ‘వన్ నేషన్ వన్ కార్డ్’ (ఓఎన్వోసీ)ను వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
మెట్రో స్టేషను
వడపళని, న్యూస్టుడే: ప్రయాణికులకు సులువైన ప్రయాణం కల్పించేందుకు సీఎంఆర్ఎల్ ‘వన్ నేషన్ వన్ కార్డ్’ (ఓఎన్వోసీ)ను వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. అధునాతన సాంకేతిక విధానంతో కూడిన స్మార్డ్ కార్డుతో బస్సు, సబర్బన్, పార్కింగు ఫీజులు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. చెన్నైలోనే కాకుండా ఇతర నగరాల్లో ఈ కార్డుతో ప్రయాణాలు, షాపింగు, పార్కింగులకు వీలుంటుందని మెట్రో అధికారులు పేర్కొన్నారు. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ పథకంలో భాగంగా ‘నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్సీఎంసి) మూడేళ్ల క్రితం ప్రారంభమైంది. ఇప్పటికే ఎన్సీఎంసీ ప్రయాణికులు గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. కార్డు బ్యాంకుతో లింకు చేయాల్సి ఉందని, బ్యాంకులతో కొన్ని రకాల పనులున్నాయని, వాటి కోసం కొంత సమయం తీసుకోవాల్సి వస్తోందని అధికారులు చెప్పారు. ‘వీఎన్వీసీ’ కార్డు ప్రవేశపెట్టే ముందుగా సీఎంఆర్ఎల్ బృందం అన్ని రకాల మౌలిక సదుపాయాలను పరిశీలించింది. ఆ పనులు పూర్తయ్యాక ‘నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ నుంచి (ఎన్పీసీఐ) సీఎంఆర్ఎల్కు ధ్రువపత్రం కూడా అందింది. మెట్రో మొదటి దశ ఎక్స్టెన్షన్లోని వాషర్మెన్పేట నుంచి వింకోనగర్ వరకు ‘ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్’ (ఏఎఫ్సి) గేట్ల వద్ద ఎన్సీఎంసీ, క్యూఆర్ కోడ్ విధానంతో టిక్కెట్లు పనిచేసేందుకు సాంకేతిక మార్పులు చేయనున్నారు. కొన్ని స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ ఉన్నందుకు అదనపు గేట్ల అవసరం కూడా ఉందన్నారు. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించామని, త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేస్తామని సీఎంఆర్ఎల్ ఉన్నతాధికారి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరూరులో.. 4 ఈవీఎంలు!
[ 18-04-2024]
లోక్సభ సమరంలో ఓటువేసే తేదీ వచ్చేసింది. 19.. అంటే రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తిచేసింది. ఓటింగ్ యంత్రాల తరలింపు ప్రక్రియలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. -
ఓటు భావితరాన్ని కాపాడాలి: స్టాలిన్
[ 18-04-2024]
ప్రజల ఓటు భావితరాన్ని కాపాడాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్(మధ్య చెన్నై), తమిళచ్చి తంగపాండియన్(దక్షిణ చెన్నై)కు మద్దతుగా.. -
సమస్యలు పరిష్కరించండి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అన్నానగర్లోని ‘ఫెడరేషన్ ఆఫ్ అన్నానగర్ రెసిడెంట్్స అసోసియేషన్స్’ (ఎఫ్ఏఎన్ఆర్ఏ) తమ డిమాండ్లను సెంట్రల్ చెన్నై లోక్సభ అభ్యర్థుల ముందుంచారు. -
తెన్కాశిలో నెగ్గేదెవరు?
[ 18-04-2024]
పశ్చిమ కనుమల్లోని తెన్కాశి నియోజకవర్గం పునర్విభజనకు ముందు పూర్తిగా తిరునెల్వేలి జిల్లాలో ఉండేది. ఆ తర్వాత తెన్కాశి, కడైయనల్లూర్, వాసుదేవనల్లూర్(రిజర్వు), శంకరన్కోవిల్(రిజర్వు), విరుదునగర్లోని శ్రీవిల్లిపుత్తూర్(రిజర్వు), -
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు
[ 18-04-2024]
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తానని అన్నాడీఎంకే దక్షిణ చెన్నై అభ్యర్థి జయవర్ధన్ తెలిపారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అయోధ్యకుప్పంలోని రాముడి ఆలయంలో పూజల అనంతరం బుధవారం ప్రచారం చేశారు. -
ప్రజాసేవకు వచ్చాం: ప్రేమలత
[ 18-04-2024]
ప్రజలకు సేవ చేసేందుకు తాము వచ్చామని ప్రేమలతా విజయకాంత్ అన్నారు. విరుదునగర్ లోక్సభ స్థానంలో పోటీచేస్తున్న కుమారుడు విజయ ప్రభాకరన్కి మద్దతుగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా బుధవారం -
ఇండియా కూటమిని గెలిపిస్తే అందరికీ సమాన విద్య
[ 18-04-2024]
అందరికీ సమానమైన విద్య అందించేందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని కనిమొళి తెలిపారు. డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుక్కుడి అభ్యర్థి కనిమొళి బుధవారం తిరుచ్చెందూర్ ప్రచారంలో మాట్లాడుతూ. -
మూడో ప్రయత్నంలో 871వ ర్యాంకు
[ 18-04-2024]
సివిల్ సర్వీసెస్ పరీక్షలో పీఎఫ్ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న ఇన్బ 851వ ర్యాంకు సాధించారు. ఆమె మాట్లాడుతూ.. నా సొంతూరు తెన్కాశి జిల్లా వాసుదేవనల్లూర్. -
డీఎంకే, భాజపాకు ఓటు వేయటం ఒకటే: ఈపీఎస్
[ 18-04-2024]
డీఎంకే, భాజపాలకు ఓటేయటం ఒకటేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో...
తాజా వార్తలు (Latest News)
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..