ఆధార్ అనుసంధానంపై కీలక ప్రకటన
వినియోగదారులు ఆధార్ నెంబరుతో విద్యుత్తు కనెక్షను అనుసంధానం చేయకపోయినా బిల్లులు చెల్లింపునకు అంగీకరించాలని టాన్జెడ్కో శుక్రవారం అధికారులను ఆదేశించింది.
రాణిపేట జిల్లా వాలాజాపేట సమీపం వేపూరు పంచాయతీలోని ప్రభుత్వ ఆదిద్రావిడ సంక్షేమ పాఠశాల్లో శనివారం ఓటరు నమోదు శిబిరాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్
భాస్కర్పాండియన్ - అరక్కోణం, న్యూస్టుడే
వడపళని, న్యూస్టుడే: వినియోగదారులు ఆధార్ నెంబరుతో విద్యుత్తు కనెక్షను అనుసంధానం చేయకపోయినా బిల్లులు చెల్లింపునకు అంగీకరించాలని టాన్జెడ్కో శుక్రవారం అధికారులను ఆదేశించింది. కొన్ని రోజులుగా ఆధార్ అనుసంధాన సమయంలో పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో టాన్జెడ్కో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విద్యుత్తు బిల్లు చెల్లించే కార్యాలయాల్లో కొన్ని చోట్ల ప్రత్యేకించి కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ కౌంటర్లను కూడా మూసివేయాలని ఆదేశించారు. సర్వర్లో సాంకేతిక సమస్యలపై ఐటీ ఇంజినీర్లతో టాన్జెడ్కో చర్చించింది. వెస్ట్ మాంబలం వాసి గుణశేఖరన్ మాట్లాడుతూ.. తన బిల్లు చెల్లింపునకు నవంబరు 15 చివరి గడువని, కుటుంబంతో ఊరికెళ్లడంతో సకాలంలో చెల్లించలేదని, కనెక్షను తొలగించారని పేర్కొన్నారు. ఆధార్తో అనుసంధానం చేసేందుకు ప్రయత్నించినా కుదరలేదన్నారు. బీఎంఎస్ ఇంజినీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.నటరాజన్ మాట్లాడుతూ.. సిబ్బంది కొరత వలన అనుసంధాన ప్రక్రియను వేగంగా చేయలేకపోతున్నారని, ఇ-సేవ కేంద్రాలకు అప్పగిస్తే బాగుంటుందన్నారు. అద్దెకి ఉండే వారి ఆధార్ నెంబరుతో అనుసంధానం చేయడానికి అవకాశం కల్పించాలని, సదరు అద్దెదారుడు ఖాళీ చేస్తే ఆధార్ నెంబరును తొలగించే వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోట్లో విజయకాంత్
[ 18-04-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ ‘గోట్’ సినిమాలో అతిథిపాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఆయన చనిపోయారు కదా అనే కదా మీ ప్రశ్న. కృత్రిమ మేథ పరిజ్ఞానంతో ఆ చిత్రంలో ఆయన రూపాన్ని సృష్టించడానికి నిర్ణయించారు. -
కరూరులో.. 4 ఈవీఎంలు!
[ 18-04-2024]
లోక్సభ సమరంలో ఓటువేసే తేదీ వచ్చేసింది. 19.. అంటే రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తిచేసింది. ఓటింగ్ యంత్రాల తరలింపు ప్రక్రియలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. -
ఓటు భావితరాన్ని కాపాడాలి: స్టాలిన్
[ 18-04-2024]
ప్రజల ఓటు భావితరాన్ని కాపాడాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్(మధ్య చెన్నై), తమిళచ్చి తంగపాండియన్(దక్షిణ చెన్నై)కు మద్దతుగా.. -
సమస్యలు పరిష్కరించండి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అన్నానగర్లోని ‘ఫెడరేషన్ ఆఫ్ అన్నానగర్ రెసిడెంట్్స అసోసియేషన్స్’ (ఎఫ్ఏఎన్ఆర్ఏ) తమ డిమాండ్లను సెంట్రల్ చెన్నై లోక్సభ అభ్యర్థుల ముందుంచారు. -
తెన్కాశిలో నెగ్గేదెవరు?
[ 18-04-2024]
పశ్చిమ కనుమల్లోని తెన్కాశి నియోజకవర్గం పునర్విభజనకు ముందు పూర్తిగా తిరునెల్వేలి జిల్లాలో ఉండేది. ఆ తర్వాత తెన్కాశి, కడైయనల్లూర్, వాసుదేవనల్లూర్(రిజర్వు), శంకరన్కోవిల్(రిజర్వు), విరుదునగర్లోని శ్రీవిల్లిపుత్తూర్(రిజర్వు), -
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు
[ 18-04-2024]
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తానని అన్నాడీఎంకే దక్షిణ చెన్నై అభ్యర్థి జయవర్ధన్ తెలిపారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అయోధ్యకుప్పంలోని రాముడి ఆలయంలో పూజల అనంతరం బుధవారం ప్రచారం చేశారు. -
ప్రజాసేవకు వచ్చాం: ప్రేమలత
[ 18-04-2024]
ప్రజలకు సేవ చేసేందుకు తాము వచ్చామని ప్రేమలతా విజయకాంత్ అన్నారు. విరుదునగర్ లోక్సభ స్థానంలో పోటీచేస్తున్న కుమారుడు విజయ ప్రభాకరన్కి మద్దతుగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా బుధవారం -
ఇండియా కూటమిని గెలిపిస్తే అందరికీ సమాన విద్య
[ 18-04-2024]
అందరికీ సమానమైన విద్య అందించేందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని కనిమొళి తెలిపారు. డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుక్కుడి అభ్యర్థి కనిమొళి బుధవారం తిరుచ్చెందూర్ ప్రచారంలో మాట్లాడుతూ. -
మూడో ప్రయత్నంలో 871వ ర్యాంకు
[ 18-04-2024]
సివిల్ సర్వీసెస్ పరీక్షలో పీఎఫ్ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న ఇన్బ 851వ ర్యాంకు సాధించారు. ఆమె మాట్లాడుతూ.. నా సొంతూరు తెన్కాశి జిల్లా వాసుదేవనల్లూర్. -
డీఎంకే, భాజపాకు ఓటు వేయటం ఒకటే: ఈపీఎస్
[ 18-04-2024]
డీఎంకే, భాజపాలకు ఓటేయటం ఒకటేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో...
తాజా వార్తలు (Latest News)
-
అశుతోష్ అదరగొట్టినా.. ముంబయిదే విజయం
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం