డీఎంకే ఉన్నతస్థాయి పదవులకు నియామకాలు
డీఎంకేలో ఉన్నతస్థాయి పదవులకు నియామకాలు జరిగాయి.
చెన్నై, న్యూస్టుడే: డీఎంకేలో ఉన్నతస్థాయి పదవులకు నియామకాలు జరిగాయి. అధిష్ఠానం విడుదల చేసిన ప్రకటన ప్రకారం... ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆర్.ఎస్.భారతి, సంయుక్త ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అన్బగం కలై, ఉప ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే ఆస్టిన్, ఎమ్మెల్యే తాయగం కవి, చట్ట ప్రధాన సలహాదారునిగా ఎంపీయైన న్యాయవాది విల్సన్, న్యాయవిభాగం అధ్యక్షుడిగా న్యాయవాది విడుదలై, కార్యదర్శిగా న్యాయవాది ఎన్నార్ ఇళంగో, సంయుక్త కార్యదర్శులుగా ఎమ్మెల్యే పరంధామన్, కన్నదాసన్, మణిరాజ్, రవిచంద్రన్, దండపాణి, రాధాకృష్ణన్, అరుళ్ మొళి, ఉప కార్యదర్శులుగా పచ్చైయప్పన్, చంద్రు, జగన్నాథన్, వైద్యలింగం, దినేశ్, అధిష్ఠాన న్యాయవాదులుగా గణేశన్, సూర్య వెట్రికొండాన్, శరవణన్, కవిగణేశన్, జగన్, లివింగ్స్టన్, మరైమలై, ప్రచార విభాగం కార్యదర్శులుగా ఎంపీలు తిరుచ్చి శివ, జగద్రక్షగన్, దిండగల్ లియోని, సభాపతిమోహన్, సంయుక్త కార్యదర్శులుగా నెల్లికుప్పం పుగళేంది, చంద్రకుమార్, ఉప కార్యదర్శులుగా వేలూరు డాక్టర్ విజయ్, సుందరం, కంబం పాండియన్, అన్బళగన్, కరూర్ మురళీ, ఇళంపరిధి, పెరునర్కిళి, గుడియాత్తం కుమరన్, ఆరణి అన్బువాణన్, వేలూరు రమేశ్, సేర్కాడు కెనడి, హెడ్ క్వార్టర్ కార్యదర్శులుగా హార్బర్ కాజా, పూచ్చి ఎస్.మురుగన్, మాజీ ఎమ్మెల్యే సెల్వం, కార్మికుల విభాగం కార్యదర్శిగా సెల్వరాజ్, ఉప కార్యదర్శులుగా బాలు, రాజా కుప్పుస్వామి, కొల్లాపురం రాజేంద్రన్ తదితరులు నియమితులయ్యారు.
కొత్త విభాగాలు
డీఎంకేలో అసంఘటిత డ్రైవర్లు, క్రీడాభివృద్ధి విభాగాలు కొత్తగా ఏర్పాటు చేశారు. అసంఘటిత డ్రైవర్ల విభాగం అధ్యక్షుడిగా ఎంపీ కదిర్ ఆనంద్, కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే సెంగుట్టువన్, ఉప కార్యదర్శులుగా ఎమ్మెల్యే ముత్తురాజా, పుదుకోట్టై పణపట్టి దినకరన్, మాజీ ఎమ్మెల్యే నాగర్కోవిల్ శివరాజ్, పొన్నేరి ఉదయసూరియన్, విష్ణు ప్రభు, క్రీడాభివృద్ధి విభాగం కార్యదర్శిగా ఎంపీ దయానిధి మారన్, ఉపకార్యదర్శులుగా ఎంపీలు గౌతమ శిఖామణి, పార్తిబన్, ఎమ్మెల్యే ఈశ్వరప్పన్, పైంతమిళ్ పారి, నంబి నియమితులయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
[ 19-04-2024]
వేలూర్ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి, నటుడు మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు. -
పాదచారుల సబ్వే త్వరగా తెరవండి
[ 19-04-2024]
పాదచారుల కోసం నిర్మించిన రైల్వే సబ్వే తిరిగి తెరవాలని తాంబరం వాసులు డిమాండు చేస్తున్నారు. తూర్పు, పడమర తాంబరాన్ని అనుసంధానం చేసే రైల్వే సబ్వేను 2018లో లాంఛనంగా ప్రారంభించారు. -
ఓటేద్దాం.. పదండి
[ 19-04-2024]
పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీపడుతున్న అభ్యర్థుల భవితవ్యం ఈరోజు ఈవీఎంల్లో భద్రంగా నమోదవనుంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ శుక్రవారం పోలింగ్ నిర్వహించనున్నారు. -
ఓటేసేందుకు 25 కి.మీ. నడక
[ 19-04-2024]
తిరునెల్వేలి జిల్లాకు చెందిన కొందరు ఓటేసేందుకు కి.మీ. కొద్దీ నడిచివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఇంజిక్కుళి గ్రామస్థులు సుమారు 60 ఏళ్ల కింద పశ్చిమ కనుమలపైనున్న అటవీ ప్రాంతంలో స్థిరపడ్డారు. -
గోట్లో విజయకాంత్
[ 19-04-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ ‘గోట్’ సినిమాలో అతిథిపాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఆయన చనిపోయారు కదా అనే కదా మీ ప్రశ్న. కృత్రిమ మేథ పరిజ్ఞానంతో ఆ చిత్రంలో ఆయన రూపాన్ని సృష్టించడానికి నిర్ణయించారు. -
మద్యం తాగడానికి డబ్బుల్లేవని బిడ్డ చేతిని బ్లేడుతో కోసి, సిగరెట్తో కాల్చిన తండ్రి
[ 19-04-2024]
తంజావూర్ జిల్లా కీళతోట్టం గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, శివరంజని భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం శివరంజని మలేషియాకు వెళ్లింది. -
పర్యాటకంపై పెరిగిన ఆసక్తి
[ 19-04-2024]
నగరంలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో వేసవి సెలవులు గడిపేందుకు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవుతున్నారు. -
శ్రీలంక తమిళ మహిళ ఓటరు కార్డు రద్దు
[ 19-04-2024]
శ్రీలంక తమిళుల పునరావాస శిబిరంలో ఉన్న మహిళకు ఇచ్చిన ఓటరు కార్డును రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి, తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్కుమార్ ప్రకటించారు. తిరుచ్చి జిల్లా కొట్టపట్టు ప్రాంతంలో శ్రీలంక తమిళుల పునరావాస శిబిరం ఉంది. -
రోడ్డులేక.. నడకమార్గంలో..
[ 19-04-2024]
నామక్కల్ జిల్లా రాశిపురం తాలూకా వెణ్ణత్తూర్ పంచాయతీ యూనియన్ పరిధిలోని బోదమలై 7 కి.మీ. ఎత్తులో ఉంది. ఇక్కడి కీళూర్, మేలూర్, కెడమలై గ్రామాల్లో 1,500 మందికి పైగా జనాభా ఉన్నారు. -
నయినార్ నాగేంద్రన్పై చర్యలు చేపట్టాలి
[ 19-04-2024]
భాజపా అభ్యర్థి నయినార్ నాగేంద్రన్పై చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్కు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 6న తాంబరం రైల్వేస్టేషన్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టగా తిరునెల్వేలి భాజపా అభ్యర్థి నయినార్ నాగేంద్రన్ కారు డ్రైవరు సతీష్, సహాయకుడి నుంచి రూ.4 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM