logo

‘రహదారుల నిర్మాణంలో నాణ్యత పాటించండి’

రహదారుల నిర్మాణంలో తగిన నాణ్యతాప్రమాణాలు పాటించాలని మంత్రి ఏవీ వేలు అధికారులను ఆదేశించారు.

Updated : 29 Nov 2022 05:52 IST

సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి ఏవీ వేలు తదితరులు

వేలచ్చేరి, న్యూస్‌టుడే: రహదారుల నిర్మాణంలో తగిన నాణ్యతాప్రమాణాలు పాటించాలని మంత్రి ఏవీ వేలు అధికారులను ఆదేశించారు. గిండిలో సోమవారం ప్రజా పనులు, రహదారులు, మైనర్‌ పోర్టుల శాఖ మంత్రి ఏవీ వేలు అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేసేందుకు సమన్వయంతో సాగాలని కోరారు. రైల్వే శాఖతో కలిసి పని చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో మురుగునీటి కాలువలను సరైన పద్ధతుల్లో నిర్మించాలని సూచించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని