‘రహదారుల నిర్మాణంలో నాణ్యత పాటించండి’
రహదారుల నిర్మాణంలో తగిన నాణ్యతాప్రమాణాలు పాటించాలని మంత్రి ఏవీ వేలు అధికారులను ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి ఏవీ వేలు తదితరులు
వేలచ్చేరి, న్యూస్టుడే: రహదారుల నిర్మాణంలో తగిన నాణ్యతాప్రమాణాలు పాటించాలని మంత్రి ఏవీ వేలు అధికారులను ఆదేశించారు. గిండిలో సోమవారం ప్రజా పనులు, రహదారులు, మైనర్ పోర్టుల శాఖ మంత్రి ఏవీ వేలు అధ్యక్షతన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేసేందుకు సమన్వయంతో సాగాలని కోరారు. రైల్వే శాఖతో కలిసి పని చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో మురుగునీటి కాలువలను సరైన పద్ధతుల్లో నిర్మించాలని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dipa Karmakar: జులైలో వచ్చేస్తా.. రెండేళ్లపాటు నిషేధం అనేది తప్పుడు ఆరోపణే: దీపా కర్మాకర్
-
Movies News
Vani Jairam: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం
-
Crime News
Crime News: శ్రీకాకుళం జిల్లాలో కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం
-
Politics News
Yuvagalam: వైకాపా సైకోలకు జగన్ లైసెన్స్ : లోకేశ్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!