బస్సు ఛార్జీలు పెంచే ఆలోచన లేదు
రాష్ట్రంలో బస్సు ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శివశంకర్ స్పష్టం చేశారు.
మంత్రి శివశంకర్
విల్లివాక్కం, న్యూస్టుడే: రాష్ట్రంలో బస్సు ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శివశంకర్ స్పష్టం చేశారు. నామక్కల్ సమీపం బొమ్మైకుట్టైమేట్టులో రాష్ట్ర లారీ యజమానుల సంఘానికి ఎన్నికైన నూతన నిర్వాహకుల పదవీ ప్రమాణ స్వీకరణ కార్యక్రమం గురువారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శివశంకర్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి ముందుగా శాసనసభలో ప్రకటించిన ప్రకారం వెయ్యి బస్సుల కొనుగోలుకు రూ.420 కోట్లు కేటాయించారన్నారు. త్వరలో టెండరు ఆహ్వానించి కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ప్రైవేటు బస్సుల యజమానుల సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kumaraswamy: దేవేగౌడ తర్వాత నాకు కేసీఆరే స్ఫూర్తి: కుమారస్వామి
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ
-
World News
Rishi Sunak: రిషి సునాక్ 100 రోజుల ప్రతిన..
-
Crime News
Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం