ప్రజాస్వామ్య పరిరక్షణపై సదస్సు
ప్రభుత్వ పాఠశాలల రాష్ట్ర వేదిక తరఫున గణతంత్ర దినోత్సవం సందర్భంగా సదస్సు గురువారం జరిగింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణపై జరిగిన సదస్సులో ఎంపీ కనిమొళి పాల్గొని మాట్లాడారు.
ప్రసంగిస్తున్న ఎంపీ కనిమొళి
ప్యారిస్, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల రాష్ట్ర వేదిక తరఫున గణతంత్ర దినోత్సవం సందర్భంగా సదస్సు గురువారం జరిగింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణపై జరిగిన సదస్సులో ఎంపీ కనిమొళి పాల్గొని మాట్లాడారు. ఎంపీ సెంథిల్కుమార్, కేంద్ర మాజీ విద్యా సలహా కమిటీ సభ్యుడు అనిల్చట్ గోపాల్, మద్రాసు హైకోర్టు న్యాయవాది సురేష్బాబు, ప్రిన్స్ గజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఉపశమనం
-
India News
Rajnath Singh: ఆల్ టైం గరిష్ఠానికి రక్షణ రంగ ఎగుమతులు
-
Politics News
Chandrababu: చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు: చంద్రబాబు
-
India News
Navjot Singh Sidhu: జైలునుంచి విడుదలైన సిద్ధూ.. రాహుల్ గాంధీ ఓ విప్లవమని వ్యాఖ్య!
-
Movies News
అల్లు అర్జున్తో మురుగదాస్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు