logo

వైభవంగా కుంభాభిషేకం

ఊత్తుకోట సమీపంలోని అనందేరిలో ప్రసిద్ధిగాంచిన నాగదేవత, సెల్వ వినాయక ఆలయం ఉంది. శిథిలావస్థకు చేరిన ఆలయానికి భక్తుల విరాళాలతో చేపట్టిన జీర్ణోద్ధరణ పూర్తవడంతో శుక్రవారం కుంభాభిషేకం నిర్వహించారు.

Published : 28 Jan 2023 01:05 IST

ఊత్తుకోట, న్యూస్‌టుడే: ఊత్తుకోట సమీపంలోని అనందేరిలో ప్రసిద్ధిగాంచిన నాగదేవత, సెల్వ వినాయక ఆలయం ఉంది. శిథిలావస్థకు చేరిన ఆలయానికి భక్తుల విరాళాలతో చేపట్టిన జీర్ణోద్ధరణ పూర్తవడంతో శుక్రవారం కుంభాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వాస్తుశాంతి తదితర పూజలు నిర్వహించారు. వివిధ పుణ్య క్షేత్రాల నుంచి తీసుకొచ్చిన జలాలను విమాన కలశాలపై పోసి కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. పూండి యూనియన్‌ డీఎంకే కార్యదర్శులు చంద్రశేఖర్‌, పొన్నుస్వామి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు