బాలికను బడిలో తిరిగి చేర్చిన డీఎస్పీ
పేదరికం కారణంగా చదువు ఆపేసి కూలి పనులకు వెళ్తున్న విద్యార్థినిని తిరిగి పాఠశాలలో చేర్చిన డీఎస్పీని పలువురు అభినందిస్తున్నారు.
మాయవన్తో తామరైకని
ఆర్కేనగర్, న్యూస్టుడే: పేదరికం కారణంగా చదువు ఆపేసి కూలి పనులకు వెళ్తున్న విద్యార్థినిని తిరిగి పాఠశాలలో చేర్చిన డీఎస్పీని పలువురు అభినందిస్తున్నారు. తత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం సమీపంలోని అళ్వాతిరునగర్కు చెందిన లోకనాథన్ కార్మికుడు. ఆయన భార్య మృతి తర్వాత కుమార్తె తామరైకని కూలి పనులకు వెళ్లాల్సి వచ్చింది. అప్పటివరకు నజరేత్లోని పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివిన ఆమె పరిస్థితి గురించి పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఆమెను డీఎస్పీ మాయవన్ తిరిగి బడికి పంపారు. ఇప్పటికే కరుంగులం ప్రాంతానికి చెందిన విద్యార్థి టీదుకాణంలో పనిచేస్తున్న విషయం తెలిసి పాఠశాలకు పంపడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Weather Report: తెలంగాణలో రాగల 3రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Jayanth C Paranjee: త్రిషకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు: జయంత్ సి.పరాన్జీ
-
India News
Odisha Train Accident: మృతులు 288 కాదు.. 275 మంది: ఒడిశా ప్రభుత్వం క్లారిటీ
-
Politics News
Bandi sanjay: తెదేపాతో భాజపా పొత్తు ఊహాగానాలే..: బండి సంజయ్
-
India News
Guwahati airport: కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్