logo

నిండిన గుండేరిపళ్లం డ్యాం

Published : 30 Mar 2023 06:08 IST

నిండు కుండలా దర్శనమిస్తున్న దృశ్యం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఈరోడ్‌ జిల్లా టీఎస్‌ పాలయం సమీపంలోని కొంగర్‌పాళయం పంచాయతీ వినోబానగర్‌ ప్రాంతంలో 1980లో 42 అడుగుల సామర్థ్యంతో గుండేరిపళ్లం డ్యాం నిర్మించారు. కుండ్రి, కంబనూర్‌, విలాంకోంబై, కల్లూత్తు తదితర ప్రాంతాలలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో డ్యాంకి నీటి రాక పెరిగింది. భారీ వర్షం వల్ల బుధవారం ఉదయం డ్యాం నిండింది. మిగులు నీరు భవానీ నదికి చేరుకుంటోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని