కోయంబత్తూరు చేరుకున్న ‘వందేభారత్’
వందే భారత్ రైలు కోయంబత్తూరుకు చేరుకుంది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి చెన్నై-కోయంబత్తూరు మధ్య వందేభారత్ రైలు సేవలను ప్రధాని ప్రారంభించనున్నారు.
కోయంబత్తూరు, న్యూస్టుడే: వందే భారత్ రైలు కోయంబత్తూరుకు చేరుకుంది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి చెన్నై-కోయంబత్తూరు మధ్య వందేభారత్ రైలు సేవలను ప్రధాని ప్రారంభించనున్నారు. ఇందుకు ట్రయల్రన్ గురువారం నిర్వహించారు. ఉదయం 5.40 గంటలకు చెన్నై నుంచి బయలుదేరిన రైలు 11.30 గంటలకు కోయంబత్తూరు రైల్వేస్టేషన్కు చేరుకుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు కోయంబత్తూరు నుంచి చెన్నైకి బయలుదేరింది. ప్రధాని రైలు సేవలను ప్రారంభించిన తరువాత ప్రతిరోజు ఉదయం 6 గంటలకు కోయంబత్తూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు చెన్నైకి చేరనుంది. సేలం, ఈరోడు, తిరుప్పూరు రైల్వేస్టేషన్లలో మాత్రం ఆగుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
పెద్దమనసు చాటుకున్న దీదీ
-
Crime News
పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే!.. రాజానగరంలో సినీఫక్కీలో రూ. 50 లక్షల చోరీ
-
Ts-top-news News
రీజినల్ పాస్పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు