ఘనంగా గోవా అవతరణ దిన వేడుకలు
గోవా అవతరణ దినోత్సవ వేడుకలు పుదుచ్చేరిలోని రాజ్ నివాస్లో మంగళవారం జరిగాయి.
పుస్తకాలు అందిస్తున్న తమిళిసై సౌందరరాజన్
చెన్నై, న్యూస్టుడే: గోవా అవతరణ దినోత్సవ వేడుకలు పుదుచ్చేరిలోని రాజ్ నివాస్లో మంగళవారం జరిగాయి. పుదుచ్చేరిలో వైద్య తదితర విద్యలను అభ్యసిస్తున్న గోవాకు చెందిన విద్యార్థుల బృందం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది. గోవా సంస్కృతి, సంప్రదాయాలను చాటేలా నృత్యాలు, కవితలు, గానాలాపన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. వాటిని ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీక్షించి ఆస్వాదించారు. విద్యార్థులను సన్మానించి స్వామి వివేకానంద పుస్తకాలను అందించారు. వారిలో స్ఫూర్తిని నింపేలా ప్రసంగించారు.
విద్యార్థినుల బృందం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Hyderabad: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు సోహన్సింగ్ జోషి మృతి
-
Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా కూకట్పల్లిలో నిరసనలు
-
Missing Children: తొమ్మిదేళ్లలో 4.46 లక్షల చిన్నారుల ఆచూకీ లభ్యం: స్మృతీ ఇరానీ
-
Hyderabad: తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న సింటెక్స్ సంస్థ
-
Income tax refund: ఆదాయపు పన్ను రిఫండ్స్.. ఐటీ శాఖ కీలక సూచన