వైభవంగా రథోత్సవం
పుదుచ్చేరిలో జరిగిన రథోత్సవాన్ని ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. విల్లియనూర్లోని శ్రీకోకిలాంబిక సమేత శ్రీతిరుకామీశ్వరర్ ఆలయ రథోత్సవం గురువారం జరిగింది.
రథాన్ని లాగుతున్న తమిళిసై, రంగస్వామి, సెల్వం, నమశివాయం, జయకుమార్ తదితరులు
చెన్నై, న్యూస్టుడే: పుదుచ్చేరిలో జరిగిన రథోత్సవాన్ని ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. విల్లియనూర్లోని శ్రీకోకిలాంబిక సమేత శ్రీతిరుకామీశ్వరర్ ఆలయ రథోత్సవం గురువారం జరిగింది. ఇందులో ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొని రథాన్ని లాగి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమిళిసైతో ముఖ్యమంత్రి రంగస్వామి, సభాపతి సెల్వం, మంత్రులు నమశివాయం, జయకుమార్, సాయి శరవణన్కుమార్, ప్రతిపక్షనేత శివ తదితరులు కూడా రథాన్ని లాగారు. తర్వాత స్వామిదర్శనం చేసుకున్నారు. విల్లియనూర్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్