logo

ముక్కంటి సేవలో హైకోర్టు న్యాయమూర్తి

మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కుమరప్పన్‌ కుటుంబ సభ్యులతో కలసి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు.

Published : 04 Jun 2023 01:27 IST

మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కుమరప్పన్‌కు వీడ్కోలు పలుకుతున్న ఆలయ అధికారులు

శ్రీకాళహస్తి: మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కుమరప్పన్‌ కుటుంబ సభ్యులతో కలసి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన వీరికి శనివారం ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం వీరికి ఆలయం తరఫున తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని