క్షమాపణ చెప్పబోను: అన్నామలై
దివంగత ముఖ్యమంత్రి అన్నాదురైపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పబోనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పష్టం చేశారు.
మాట్లాడుతున్న అన్నామలై
కోయంబత్తూరు, న్యూస్టుడే: దివంగత ముఖ్యమంత్రి అన్నాదురైపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పబోనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పష్టం చేశారు. అన్నాదురై స్వాతంత్య్ర సమరయోధుడు పసుంపొన్ మత్తురామలింగదేవర్ను ఓ వ్యవహారానికి సంబంధించి క్షమాపణ కోరారని అన్నామలై ఇటీవల ఓ సమవేశంలో ప్రస్తావించారు. ఇది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపింది. భాజపాతో అన్నాడీఎంకే కూటమి లేదని అన్నాడీఎంకే మాజీ మంత్రి జయకుమార్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్నామలై కోయంబత్తూరులో గురువారం విలేకరులతో మాట్లాడారు. తాను క్షమాపణ చెప్పాలని అన్నాడీఎంకే నేతలు చేస్తున్న డిమాండులో అర్థం లేదన్నారు. తనకు అన్నాడీఎంకే నేతలతో తగవు లేదని, వారు తనపై బురద చల్లితే సహించబోనని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎటుచూసినా నీరు.. జనం బేజారు
[ 06-12-2023]
ఎటుచూసినా నీరు.. జనం బేజారు -
మానవ ఎముకలు లభ్యం
[ 06-12-2023]
కోయంబత్తూరు జిల్లా రామనాథపురం సమీపం సుంగం ప్రాంతంలోని కామాక్షి అమ్మవారి ఆలయం సమీపంలో మంగళవారం ఓ పాలిథిన్ సంచిలో మానవ ఎముకలున్నట్లు స్థానికులు గుర్తించారు. -
వైభవంగా శంఖాభిషేకం
[ 06-12-2023]
కాంచీపురం పంజుపేట పెద్ద వీధిలోని నందీశ్వరుడి ఆలయంలో కార్తిక మాసం 3వ సోమవారం సందర్భంగా సోమవారం సాయంత్రం నందీశ్వరుడికి ప్రత్యేక అభిషేక ఆరాధనలు నిర్వహించారు. -
జలవిలయం
[ 06-12-2023]
తిరువళ్ళూరు జిల్లాలోని ఆవడి, కడంబత్తూరు, పూనమల్లి ప్రాంతాలలో వరద బాధితులకు సాయం పంపిణీ పనులు వేగంగా చేపడుతున్నారు. -
10, 11, 12 తరగతుల అర్ధ సంవత్సర పరీక్షలు వాయిదా
[ 06-12-2023]
అర్ధ సంవత్సరం పరీక్షలు వాయిదా వేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 7వ తేదీ నుంచి 22 వరకు 10, 11, 12 తరగతులకు; 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 6 నుంచి 9వ తరగతి వరకు అర్ధ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. -
బిక్కుబిక్కుమంటూ..
[ 06-12-2023]
వేలచ్చేరి భారతీనగర్వాసులు భయంభయంగా గడుపుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తిగా వరద నీరు ఆక్రమించేసింది. -
బాధితులకు భరోసా
[ 06-12-2023]
తుపాను ప్రభావం నేపథ్యంలో నగరంలో కొనసాగుతున్న సహాయక చర్యలను ముఖ్యమంత్రి స్టాలిన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. -
కాపాడండి!
[ 06-12-2023]
కుండపోత వర్షాలు చెన్నైలో బీభత్సం సృష్టించాయి. జనజీవనం పూర్తిగా స్తంభించడంతో పాటు కాలనీల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. -
జలదిగ్బంధం..
[ 06-12-2023]
చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో మిగ్జాం ప్రభావంతో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.


తాజా వార్తలు (Latest News)
-
Kim Jong Un: ‘దేశాన్ని ఏడిపిస్తూ.. తాను ఏడుస్తూ’: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. వీడియో వైరల్
-
Mahadev app: మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో నిందితుడి తండ్రి అనుమానాస్పద మృతి
-
Revanth Reddy: ఖర్గే, కేసీ వేణుగోపాల్తో రేవంత్ భేటీ
-
Rains: తుపాను ప్రభావం.. ఏపీలో కొనసాగుతున్న వర్షాలు
-
Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 పైన నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు