భాషాభిమానులకు ఇదో గొప్ప విజయం
రాష్ట్రంలో మాతృభాషను నేర్చుకోవడం, రాజ్యాంగ హక్కును వినియోగించుకోవడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఇచ్చిన తీర్పుపై ‘లింగ్విస్టిక్ మైనారిటీస్ ఫోరం ఆఫ్ టీఎన్’ (ఎల్ఐఎంఎఫ్వోటీ) గురువారం హర్షం వ్యక్తం చేసింది.
ఎల్ఐఎంఎఫ్టీవో
న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్
వడపళని, న్యూస్టుడే: రాష్ట్రంలో మాతృభాషను నేర్చుకోవడం, రాజ్యాంగ హక్కును వినియోగించుకోవడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఇచ్చిన తీర్పుపై ‘లింగ్విస్టిక్ మైనారిటీస్ ఫోరం ఆఫ్ టీఎన్’ (ఎల్ఐఎంఎఫ్వోటీ) గురువారం హర్షం వ్యక్తం చేసింది. తమిళనాడులోని పాఠశాలల్లో తమిళం కాకుండా మరే భాషయినా నేర్చుకోవాలనుకునే వారికి అవకాశం కల్పించాలని, ఉత్తీర్ణత సాధించేందుకు కనీస మార్కులైనా ఉండాలని, ఆ మార్కులు ‘మార్కుల షీటు’లో కూడా ఉండేట్టుగా చూడాలని ఆయన తీర్పునిచ్చారు. 2016లో మద్రాస్ హైకోర్టులో ఆయన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు మాతృభాష నేర్చుకునేందుకు ఇచ్చిన తీర్పుతో ఉపశమనం కలిగిందని, ఇప్పుడు ఇచ్చిన తీర్పుతో శాశ్వత పరిష్కారం లభించిందని ఎల్ఐఎంఎఫ్వోటీ, ఏఐటీఎఫ్ ఛైర్మన్, డాక్టర్ సీఎంకే రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంపులోనే మహానగరం
[ 07-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావం నుంచి చెన్నై ఇప్పటికీ పూర్తిస్థాయిలో తేరుకోలేదు. కొన్ని ప్రాంతాలు వరద ఉద్ధృతి నుంచి బయటపడగా చాలాచోట్ల తగ్గలేదనే ఫిర్యాదులు పెద్దఎత్తున ప్రభుత్వ యంత్రాంగాలకు అందుతున్నాయి. -
ఆవిన్ పాలకు అవస్థలు
[ 07-12-2023]
చెన్నై, శివారులోని పలు ప్రాంతాల్లో ఆవిన్ పాలు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. మంగళవారం పూర్తిగా సరఫరా లేకపోవడంతో టీ దుకాణాలు, హోటళ్లను ఆశ్రయించారు. బుధవారమైనా దొరుకుతాయని దుకాణాలకు వెళ్లిన స్థానికులకు నిరాశే ఎదురైంది. -
కదిలిస్తే కన్నీళ్లే..
[ 07-12-2023]
వరదలు చేదు అనుభవాలు మిగుల్చుతున్నాయి. నగరంలోని బాధిత ప్రాంతాల కష్టాలు తీరకపోవడంతో వివిధ మార్గాల్లో అధికారుల్ని సంప్రదించే పనులు చేస్తున్నారు. -
అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేద్దాం
[ 07-12-2023]
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కృషి చేద్దామని ద్రావిడదేశం అధ్యక్షులు వి.కృష్ణారావు పిలుపునిచ్చారు. అంబేడ్కర్ వర్ధంతిని ద్రావిడదేశం, వీసీకే పార్టీ మధ్య చెన్నై విభాగం సంయుక్తంగా బుధవారం నిర్వహించాయి. -
మరీ ఇంత దారుణమా?
[ 07-12-2023]
నటుడు విశాల్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. తుపాను ప్రభావంతో నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి నటుడు విశాల్ వీడియో విడుదల చేశారు. -
వరద నీటిలో తీర ఆలయం
[ 07-12-2023]
భారీ వర్షాలకు చెంగల్పట్టు జిల్లాలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల వాసులను జిల్లా యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పునరావాస కేంద్రాల్లో ఆహారం తయారు చేసి అందజేస్తున్నారు. -
కార్ల మరమ్మతుకు ఎంత ఖర్చయ్యేనో?
[ 07-12-2023]
మిగ్జాం తుపాను కారణంగా నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు చెన్నై జలమయమైంది. ఇళ్ల ముందు, పోర్టికోలు, రోడ్ల పక్కన నిలిపి ఉన్న కార్లు నీటిలో మునిగి ఉండటంతో వాటి మరమ్మతులకు ఎంత ఖర్చు చేయాలోనని యజమానులు తలపట్టుకొంటున్నారు. -
నేడు విద్యాసంస్థలకు సెలవు
[ 07-12-2023]
మిగ్జాం తుపానుకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా చెన్నై జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. -
తక్షణసాయం అందించండి
[ 07-12-2023]
మిగ్జాం తుపాను నష్టాన్ని పూడ్చడానికి తక్షణసాయంగా రూ.5,060 కోట్లు అందించాలంటూ ప్రధానిని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. ఈ మేరకు ఆయన మోదీకి లేఖ రాశారు. అందులో... తుపాను కారణంగా 2, 3, 4 తేదిల్లో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో భారీవర్షం కురిసిందన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
-
రేషన్కార్డుల జారీపై ఆశలు.. మళ్లీ దరఖాస్తు చేస్తున్న పేదలు
-
Bhimavaram: భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు
-
నిజామాబాద్ బబ్లూను.. నిన్ను లేపేస్తా: డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కిన మందుబాబు వీరంగం
-
Chicken Price: చికెన్ అగ్గువ.. గుడ్డు పిరం