logo

ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ప్రత్యేక ఫీజుతో ఏంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఏయూ ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఎ.నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎం.బి.ఎ. మార్కెటింగ్‌, ఎం.బి.ఎ. ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌, ఎం.బి.ఎ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌,

Published : 05 Dec 2021 05:06 IST

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ప్రత్యేక ఫీజుతో ఏంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఏయూ ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఎ.నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎం.బి.ఎ. మార్కెటింగ్‌, ఎం.బి.ఎ. ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌, ఎం.బి.ఎ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఏయూ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో నిర్వహించే ఎం.బి.ఎ. కోర్సుల్లో ఒక్కొక్క విభాగంలో 44 సీట్లు ఏపీఐసెట్‌ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు దరఖాస్తులను www.audoa.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు