ఇల్లు లేకున్నా ..ఋణం చెల్లించాలా?
గృహ నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి రుణాలు పొందని వారిని ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకం కింద వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) లబ్ధిదారులుగా కొన్ని చోట్ల గుర్తించారు. నగదు చెల్లించాలని చెబుతుండటంతో వారు ఆందోళనకు గురవుతున్నారు.
ఇల్లు లేకపోయినా లబ్ధిదారుగా గుర్తించారని తహసిల్దార్కు ఫిర్యాదు చేస్తున్న జీరుపేటకు చెందిన వరలక్ష్మి
గృహ నిర్మాణ సంస్థ నుంచి ఎటువంటి రుణాలు పొందని వారిని ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ పథకం కింద వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) లబ్ధిదారులుగా కొన్ని చోట్ల గుర్తించారు. నగదు చెల్లించాలని చెబుతుండటంతో వారు ఆందోళనకు గురవుతున్నారు.
అసలు ఇల్లే లేదంటే తమ పేరిట రుణం తీసుకున్నట్లు దస్త్రాలు తేవడం ఏమిటని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజలకు తెలియకుండానే వారి ఫొటోలు తీసి ఓటీఎస్ లబ్ధిదారులుగా డబ్బులు చెల్లించాలని సచివాలయ సిబ్బంది ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ప్రాథమికంగా నాలుగు లక్షల మందికిపైగా ఓటీఎస్కు అర్హులు ఉన్నట్లు గుర్తించారు. వేపగుంటలోని ఒక సచివాలయం పరిధిలో 20 మందిని గుర్తిస్తే నలుగురు మాత్రమే చెల్లించారు. పరవాడ మండలంలో 2,921 మందికి 523 మంది కట్టారు.
ఇదేం విచిత్రమంటూ..
జీరుపేటకు చెందిన వరలక్ష్మి తమకు జగనన్న కాలనీల్లో గృహం మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఓటీఎస్ కింద డబ్బులు చెల్లించాలని సచివాలయ సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యారు. గతంలో ఇల్లు కేటాయించడంతో పాటు రుణం తీసుకున్నట్లు చెప్పారు. తనకు ఇల్లే లేదని, ఇదేం పరిస్థితని తహసిల్దార్, జడ్సీకి ఆమె ఫిర్యాదు చేశారు.
భీమిలి మండలం రామయోగి అగ్రహారంలో ఓ కుటుంబం సొంత స్థలంలో వారి డబ్బులతోనే ఇల్లు నిర్మించుకుంది. అయితే వారిని ఓటీఎస్ కింది డబ్బులు కట్టాలని సిబ్బంది చెప్పడంతో ఇదెక్కడి చోద్యమని ప్రశ్నించారు. ఆనందపురం మండలంలో ఏ విషయం చెప్పకుండా ఒకరి ఫొటోలు తీశారని.. రెండు రోజుల తరువాత రూ.పదివేలు చెల్లించాలని చెప్పారని ఒకరు పేర్కొనడం గమనార్హం.
● అంత మొత్తం చెల్లించేదెలా: ప్రభుత్వ అమలు చేయాలనుకుంటున్న ఓటీఎస్ పథకానికి కొందరు మొగ్గు చూపుతున్నా...మరికొందరు ఆసక్తి చూపడం లేదు. అయితే చాలా చోట్ల సచివాలయ ఉద్యోగులు, అధికారులు అకస్మాత్తుగా వచ్చి రూ.10 వేలు కట్టాలని చెబుతుండడంపై ఆందోళన రేపుతోంది. ఒక్కసారిగా అంతమొత్తం ఎలా కట్టాలని మధనపడుతున్నారు. వికలాంగుడైన కొడుకుతో జీవిస్తున్న ఆనందపురం మండలం కణమాం గ్రామానికి చెందిన రాములమ్మ ఇదే అభిప్రాయం వెల్లడించారు.
రిజిస్ట్రేషన్ సామగ్రి కొనుగోలు తరువాత..
నిర్దేశిత మొత్తం చెల్లించిన వారికి ఈ నెల మూడో వారం నుంచి ఆయా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. డాక్యుమెంట్లు ప్రభుత్వమే సరఫరా చేయనుంది. ఓటీఎస్లో ప్రభుత్వం తరఫున విక్రయదారుగా తహసిల్దార్ వ్యవహరించనున్నారు. సచివాలయానికి వచ్చి లబ్ధిదారునికి సదరు ఇంటిని రిజిస్ట్రేషన్ చేయిస్తారు. సచివాలయ కార్యదర్శి ఈ ప్రక్రియను పూర్తి చేసే సబ్ రిజిస్ట్రార్గా వ్యవహరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ఏలుబడి.. తలకిందులే బతుకుబండి!!
[ 19-04-2024]
ఏటా ధరలు పెరుగుతున్నా వాటిని అదుపు చేసేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. దీంతో ఏం కొనాలో, ఏంతినాలో తెలియక సాధారణ, మధ్యతరగతి కుటంబాలు లబోదిబోమంటున్నాయి. -
ప్రాణాలు పోతున్నా.. ఎంపీ ప్రయోజనాలే ముఖ్యమా..!
[ 19-04-2024]
నగరం నడిబొడ్డున ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపట్టిన సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్) ప్రాజెక్టు ప్రమాదాలకు కారణమవుతోంది. -
ఓట్లేసిన పాపం.. ఐదేళ్ల శాపం!!
[ 19-04-2024]
ఒక్క అవకాశం ఇద్దాం అని నమ్మి గెలిపిస్తే... గద్దెనెక్కిన జగన్ పేదలను నిండా ముంచాడు. జీవితాలను నిలబెడతాడనుకుంటే జీవనోపాధే లేకుండా చేశాడు. -
గంటా వెంట జన సాగరం
[ 19-04-2024]
భీమిలి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమానికి గురువారం జనం పోటెత్తారు. -
కూటమి అభ్యర్థులను గెలిపించండి
[ 19-04-2024]
వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా.. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కూటమి బలపర్చిన అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కోరారు. -
మాడుగుల నుంచి ఎన్నికల బరిలోకి..
[ 19-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశానుసారం మాడుగుల అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. -
తొలిరోజే సుందరపు నామినేషన్
[ 19-04-2024]
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజయిన గురువారమే ఎలమంచిలి నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా సుందరపు విజయ్కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. -
తెదేపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని పశ్చిమ తెదేపా అభ్యర్థి పి.గణబాబు అన్నారు. -
గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు
[ 19-04-2024]
అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. -
కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి: బండారు
[ 19-04-2024]
అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి ఆసెంబ్లీ పంచకర్ల రమేశ్బాబులను పార్టీ కార్యకర్తలంతా భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పని చేయాలని మాజీమంత్రి, తెదేపా సీనియర్నేత బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. -
వంటింటిపై జగనన్న బాదుడు
[ 19-04-2024]
అసలే అరకొర ఆదాయం.. ఆపై రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలతో సగటు జీవి కుదేలవుతున్నాడు. -
ఒడిశా తీరంలో క్షిపణి ప్రయోగం
[ 19-04-2024]
రక్షణ పరిశోధన అభివృద్ధి (డీఆర్డీఓ) సంస్థ స్వీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి ప్రయోగం ఒడిశా తీరంలో విజయవంతమైందని సంస్థ వర్గాలు గురువారం తెలిపాయి. -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శులు
[ 19-04-2024]
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడ పంచాయతీ పరిధిలో ఇంటి పన్నుకు లంచం తీసుకుంటూ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు అవినీతి నిరోధక శాఖకు చిక్కిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
[ 19-04-2024]
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు ఇంజినీరింగ్ యువకులు ప్రాణాలు కోల్పోయారు. -
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి