logo

వైద్యోనారాయణోహరి!

కరోనా వ్యాక్సినేషన్‌ను శతశాతం పూర్తిచేయాలని వైద్య సిబ్బంది సాహసం చేస్తున్నారు. చింతపల్లి మండలంలోని కుగ్రామాల్లో టీకా వేసేందుకు బూరుగుబయలు ఆరోగ్య ఉపకేంద్రం సహాయకులు మత్స్యకొండ,

Published : 05 Dec 2021 05:36 IST

కరోనా వ్యాక్సినేషన్‌ను శతశాతం పూర్తిచేయాలని వైద్య సిబ్బంది సాహసం చేస్తున్నారు. చింతపల్లి మండలంలోని కుగ్రామాల్లో టీకా వేసేందుకు బూరుగుబయలు ఆరోగ్య ఉపకేంద్రం సహాయకులు మత్స్యకొండ, ఏఎన్‌ఎం రమణకుమారి శనివారం పొంగుతున్న వాగులు దాటి వెళ్లి అతికష్టం మీద చేరుకుని విధులు నిర్వర్తించారు.

- చింతపల్లి, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని