మండలానికిరెండు పీహెచ్సీలు
ప్రతి మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండేలా వైద్యారోగ్య శాఖ ప్రణాళిక చేస్తోంది. ప్రస్తుతమున్న 88 పీహెచ్సీలకు అదనంగా మూడు పీహెచ్సీలను మంజూరు చేశారు.
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ప్రతి మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండేలా వైద్యారోగ్య శాఖ ప్రణాళిక చేస్తోంది. ప్రస్తుతమున్న 88 పీహెచ్సీలకు అదనంగా మూడు పీహెచ్సీలను మంజూరు చేశారు. ఆనందపురం మండలం శొంఠ్యాం, పద్మనాభం మండలం రెడ్డిపల్లి, గొలుగొండ మండలంలోని చీడిగుమ్మలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో వీటి నిర్మాణానికి అవసరమైన స్థలాలను రెవెన్యూ అధికారులు గుర్తించారు. త్వరలో వీటిని వైద్యారోగ్య శాఖకు అప్పగించనున్నారు. ఆసుపత్రులకు సంబంధించిన పీఎఫ్ఎంఎస్తో అనుసంధానించేలా యూనియన్ బ్యాంకులో కొత్తగా ఖాతాలు తెరుస్తున్నట్లు డీఎంహెచ్వో తిరుపతిరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!