992 కేజీల గంజాయి స్వాధీనం
ఎండు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పోలీసులు పట్టుకున్నారు. సీఐ సంతోష్కుమార్ తెలిపిన వివరాలు.. విశాఖపట్టణం నుంచి
సంగారెడ్డి అర్బన్, నూస్టుడే: ఎండు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పోలీసులు పట్టుకున్నారు. సీఐ సంతోష్కుమార్ తెలిపిన వివరాలు.. విశాఖపట్టణం నుంచి మహారాష్ట్రకు సంగారెడ్డి మీదుగా లారీలో గంజాయిని తరలిస్తుండగా సదాశివపేట బైపాస్ రోడ్డులో ఆదివారం రాత్రి పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు లారీని తనిఖీ చేసి 992 కిలోల ఎండు గంజాయిని, లారీని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.99 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. నిందితుల పూర్తి వివరాలు సోమవారం వెల్లడించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!