అలవాట్లతో ఆయుష్షు పెంచుకోవచ్చు
మనుషులు అరవే ఏళ్ల నాటి జీవన విధానాన్ని తిరిగి అనుసరిస్తే వందేళ్లు జీవించవచ్చని అనువంశిక ప్రకృతి వైద్యుడు డాక్టర్ రవివర్మ అన్నారు. ఎంవీపీకాలనీ ఆళ్వార్దాస్ మైదానంలో ఆంధ్రప్రదేశ్ గోఆధారిత ప్రకృతి
ప్రకృతి వైద్యుడు డాక్టర్ రవివర్మను సత్కరిస్తున్న సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ, నిర్వాహకులు
మద్దిలపాలెం, న్యూస్టుడే : మనుషులు అరవే ఏళ్ల నాటి జీవన విధానాన్ని తిరిగి అనుసరిస్తే వందేళ్లు జీవించవచ్చని అనువంశిక ప్రకృతి వైద్యుడు డాక్టర్ రవివర్మ అన్నారు. ఎంవీపీకాలనీ ఆళ్వార్దాస్ మైదానంలో ఆంధ్రప్రదేశ్ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆర్గానిక్ మేళాలో చివరి రోజైన ఆదివారం ‘ఆరోగ్యమే..మహాభాగ్యం’ పేరిట సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న డాక్టర్ రవివర్మ మాట్లాడుతూ.. మనిషి ఆహార అలవాట్లు మారడం వల్ల ఆయుష్షు 60 ఏళ్లకు తగ్గిపోయిందన్నారు. పూర్వకాలంలో మాదిరిగా ఆహారపు అలవాట్లు చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చన్నారు. చెప్పులు లేకుండా మట్టిలోకి రావడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి బయటపడవచ్చన్నారు. ఈ ఆహారపు అలవాట్లు ఇలాగే కొనసాగితే ఆయువ సగటు 30 సంవత్సరాలకు పడిపోతుందన్నారు.
భారతీయ జీవన విధానమే అన్ని సమస్యలకు పరిష్కారమని సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ అన్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలను తినడం వల్ల రోగాల నుంచి దూరంకావచ్చన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, మేళా కమటీ అధ్యక్షుడు పీఎల్ఎన్.రాజు, నిర్వాహకులు ఎం.యుగంధర్రెడ్డి, పి.రామకృష్ణ, వి.షణ్ముఖరావు, జేవీ రత్నం, కుమారిస్వామి, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, భాజపా నగర ఉపాధ్యక్షుడు సురేష్బాబు, మెడిసినల్ ప్లాంట్స్ పరిశోధకుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్ అభిమానులకు నో టికెట్.. సోషల్ మీడియాలో ‘బేరసారాలు’
[ 28-03-2024]
నగరంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. -
ఆ వర్గాలకుసీట్లేవి?
[ 28-03-2024]
ఉమ్మడి విశాఖలో రెండు ప్రధాన సామాజిక వర్గాలను వైకాపా పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
చెప్పినా చెవికెక్కితేగా?వైకాపా ప్రచారాల్లో వాలంటీర్లు..
[ 28-03-2024]
ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉండాలని వాలంటీర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించినా చెవికెక్కించుకోవడం లేదు. -
ప్రలోభాలపై నిఘా... ఉల్లంఘనలపై కఠిన చర్యలు
[ 28-03-2024]
జిల్లాలో ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించబోమని, రాజకీయ పార్టీల ప్రలోభాలపై అనుక్షణం నిఘా ఉంచామని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. -
కూటమి కూర్పులో స్వల్ప మార్పు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. -
ఉత్తరం నుంచి మూడోసారి..
[ 28-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి త్రిముఖ వ్యూహంతో అభ్యర్థులను బరిలో నిలుపుతోంది. -
ఘనంగా రామ్చరణ్ జన్మదిన వేడుకలు
[ 28-03-2024]
అనకాపల్లి పట్టణంలో సినీహీరో రామ్చరణ్ జన్మదిన వేడుకలు అభిమానుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. -
రాష్ట్రాభివృద్ధికే కూటమి పొత్తులు
[ 28-03-2024]
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వైకాపాను ఓడించాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. -
జనసేనలోకి వైకాపా నేత మన్యాల శ్రీనివాస్
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం సాధించడం ఖాయమని దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. -
విమ్స్లో రోగి సహాయకులపైనే భారం
[ 28-03-2024]
విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ (విమ్స్)లో నాలుగో తరగతి సిబ్బంది పనితీరుపై రోజురోజుకీ విమర్శలు అధిక మవుతున్నాయి. -
88 సవర్ల నగలు, రూ.36 లక్షలు స్వాధీనం
[ 28-03-2024]
కాంచీపురంలో గతనెల జరిగిన నగల చోరీకి సంబంధించి 80 కేసుల్లో సంబంధం ఉన్న ఆంధ్ర వ్యక్తిని అరెస్టు చేసినట్లు కాంచీపురం డీఎస్పీ మురళి తెలిపారు. -
సంపులో పడి సెక్యూరిటీ గార్డు మృతి
[ 28-03-2024]
విధి నిర్వహణలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిన ఘటనపై బుధవారం దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలివి. -
డీజిల్ స్మగ్లింగ్ ముఠా అరెస్టు
[ 28-03-2024]
డీజిల్ స్మగ్లింగ్ చేసి విశాఖ చేపలరేవులో తక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
వైకాపా నేతల బరితెగింపు
[ 28-03-2024]
అనకాపల్లి మండలంలోని గోపాలపురం పంచాయతీ శివారు వెంకటరమణపేటలోని సర్వే నంబరు 111లోని ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాలు వైకాపా దెబ్బకు కనుమరుగవుతున్నాయి. -
బడి.. నిర్వహణ కొరవడి
[ 28-03-2024]
నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు