గీతం దంతవైద్య కళాశాల ప్రిన్సిపల్ ఆకస్మిక మృతి
గీతం దంత వైద్య కళాశాల, ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ కె.గంగాధరప్రసాద్ (58) శనివారం రాత్రి నగరంలోని ఆశీలుమెట్ట ప్రాంతంలోని ఆయన నివాసంలో ఆకస్మికంగా మృతి
సాగర్నగర్, న్యూస్టుడే: గీతం దంత వైద్య కళాశాల, ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ కె.గంగాధరప్రసాద్ (58) శనివారం రాత్రి నగరంలోని ఆశీలుమెట్ట ప్రాంతంలోని ఆయన నివాసంలో ఆకస్మికంగా మృతి చెందారు. ఈయన కొన్నాళ్లు కర్ణాటకలోని ధార్వాడ్ దంత వైద్యకళాశాలలో సేవలందించారు. ఇండియన్ ఆర్థోడాంటిక్ సొసైటీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. పదేళ్లుగా ఇక్కడ ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతిపట్ల గీతం అధ్యక్షుడు ఎం.భరత్ విచారం వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మిస్తారా ? నిర్వీర్యం చేస్తారా...!
[ 29-03-2024]
-
కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
[ 29-03-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడ ప్రచారం చేసినా ముందుగా అనుమతి తీసుకోవాలని స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోరమ కోరారు. -
‘పోస్టల్ బ్యాలెట్’కు యంత్రాంగం కసరత్తు
[ 29-03-2024]
పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉపయోగించుకునే వారి సంఖ్య ఈసారి గణనీయంగా పెరగనుంది. అందుకు తగ్గట్టుగా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్