logo

ఎనిమిది మంది అరెస్టు

సారిపల్లిపాలెం వద్ద కోడి పందేలు వేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ. వెయ్యి నగదు, అయిదు కోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై డి.వెంకన్న శుక్రవారం రాత్రి తెలిపారు. వేంపాడులో జూదం ఆడుతున్న

Published : 15 Jan 2022 05:03 IST

నక్కపల్లి, న్యూస్‌టుడే: సారిపల్లిపాలెం వద్ద కోడి పందేలు వేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ. వెయ్యి నగదు, అయిదు కోళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై డి.వెంకన్న శుక్రవారం రాత్రి తెలిపారు. వేంపాడులో జూదం ఆడుతున్న మరో నలుగురిని అరెస్టు చేసి, రూ. 1100లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని