logo

ఆగని కొవిడ్‌ ఉద్ధృతి

కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కలెక్టరేట్‌ సహా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు బాధితులుగా మారుతున్నారు సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 2,606 మందికి పరీక్షలు

Published : 19 Jan 2022 04:59 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కలెక్టరేట్‌ సహా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు బాధితులుగా మారుతున్నారు సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 2,606 మందికి పరీక్షలు చేయగా .. 48.47శాతం చొప్పున 1,263 మందికి పాజిటివ్‌గా నిర్దరణ అయింది.

మంగళవారం నమోదైన కేసులు: 1,263

కోలుకున్న వారు: 197, మృతులు: 2

మొత్తం బాధితులు: 1,67,706

మొత్తం డిశ్ఛార్జి: 1,59,084, మొత్తం మృతులు: 1,114

చికిత్స పొందుతున్నవారు: 7,508

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని