logo

సీఎంఏ ఫౌండేషన్‌ ఫలితాల్లో ప్రతిభ

సీఎంఏ ఫౌండేషన్‌ ఫలితాలలో సీపీఈ-సీఎంఏ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపల్‌ శ్యామల తెలిపారు. 113 మంది పరీక్షకు హాజరుకాగా 107 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు

Published : 19 Jan 2022 05:11 IST

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: సీఎంఏ ఫౌండేషన్‌ ఫలితాలలో సీపీఈ-సీఎంఏ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపల్‌ శ్యామల తెలిపారు. 113 మంది పరీక్షకు హాజరుకాగా 107 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. 350 మార్కులతో ఎన్‌.గాయత్రి మొదటి స్థానంలో నిలవగా, యు.లావణ్య 348, కె.రేవతి 346, ఎస్‌.భార్గవి 344, కె.లహరి 342 మార్కులు సాధించారని పేర్కొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను సంస్థ డైరెక్టర్లు రామచంద్రం, సుధీర్‌, జగదీష్‌ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని