logo

స్నాతకోత్సవ సందడి

వి.ఎం.ఆర్‌.డి.ఎ. బాలల ప్రాంగణంలో శుక్రవారం ‘భారత పెట్రోలియం, శక్తి సంస్థ’ (ఐ.ఐ.పి.ఇ.) మొదటి స్నాతకోత్సవం జరిగింది.ఆ వేదికపై ముఖ్యఅతిథిగా హాజరైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కేంద్ర

Published : 22 Jan 2022 02:48 IST

వి.ఎం.ఆర్‌.డి.ఎ. బాలల ప్రాంగణంలో శుక్రవారం ‘భారత పెట్రోలియం, శక్తి సంస్థ’ (ఐ.ఐ.పి.ఇ.) మొదటి స్నాతకోత్సవం జరిగింది.ఆ వేదికపై ముఖ్యఅతిథిగా హాజరైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కేంద్ర సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి, రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు, సంస్థ డైరెక్టర్‌ వి.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌, ఆచార్యులను చిత్రంలో చూడొచ్చు..

-ఈనాడు, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని