అప్పుల కోసం ఆర్థిక మంత్రి హైరానా పడుతుంటే.. జిల్లాకో విమానాశ్రయమా?: అయ్యన్న పాత్రుడు
రాష్ట్రం అప్పుల్లో ఉంటే జిల్లాకో విమానాశ్రయం నిర్మిస్తామని హామీలిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు.
విశాఖ: రాష్ట్రం అప్పుల్లో ఉంటే జిల్లాకో విమానాశ్రయం నిర్మిస్తామని హామీలిస్తూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల పాల్జేశారని.. ఉద్యోగులు, పింఛనుదారులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుల కోసం ఆర్థిక మంత్రి హైరానా పడుతుంటే జిల్లాకో విమానాశ్రయం ఎలా సాధ్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు.
గతేడాది శంకుస్థాపన చేసిన వైద్య కళాశాలలు ఏమయ్యాయని నిలదీశారు. విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయానికి స్థలాన్ని నేటి వరకూ కేటాయింకపోవడం అన్యాయమన్నారు. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అన్నింటి కంటే ముందు కృషి చేయాలని అయ్యన్న డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు