logo

సీపీఎస్‌ రద్దు హామీ నెరవేర్చాలి

అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ నగరంలోని

Published : 24 Jan 2022 01:38 IST

ర్యాలీగా వస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

విశాఖపట్నం: అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ నగరంలోని కళాభారతి ఆడిటోరియం నుంచి మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వర్లు, షేక్‌ బాబ్జి, యూటీఎఫ్‌ కార్యదర్శి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని