logo

బుచ్చెయ్యపేట తహసీల్దారుకు అవార్డు

ఉత్తమ సహాయ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిగా (ఏఈఆర్‌ఓ) బుచ్చెయ్యపేట తహసీల్దారు ఎస్‌.ఎ.మహేశ్వరరావుకు పురస్కారం లభించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయవాడలో రాష్ట్ర చీఫ్‌

Published : 26 Jan 2022 04:10 IST

అవార్డు అందుకుంటున్న తహసీల్దారు మహేశ్వరరావు

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: ఉత్తమ సహాయ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిగా (ఏఈఆర్‌ఓ) బుచ్చెయ్యపేట తహసీల్దారు ఎస్‌.ఎ.మహేశ్వరరావుకు పురస్కారం లభించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయవాడలో రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి కె.విజయానంద్‌ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. సమగ్ర ఓటర్ల జాబితాను రూపొందించడంలో మెరుగైన సేవలు అందించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు