logo

మృతదేహంతో ఆందోళన

పాడేరు మోదకొండమ్మ ఆలయం ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు సందీప్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌

Published : 26 Jan 2022 04:10 IST

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: పాడేరు మోదకొండమ్మ ఆలయం ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు సందీప్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌ వద్ద మంగళవారం బంధువులు ఆందోళన చేపట్టారు. ఎస్సై లక్ష్మణ్‌రావు ఇరువర్గాలతో మాట్లాడారు. దిలీప్‌ను ఢీకొన్న కారు యజమాని పరిహారం చెల్లించడంతో ఆందోళన విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని