logo

రైలు నుంచి జారిపడి అసోం వాసి మృతి

నర్సీపట్నం రోడ్డు - రేగుపాలెం రైల్వేస్టేషన్ల మధ్య ఓ రైలు నుంచి జారిపడి అసోంకు చెందిన నారాయణ్‌ మేధి (45) అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. తుని స్టేషన్‌ ఎస్సై అబ్దుల్‌

Published : 28 Jan 2022 04:51 IST

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: నర్సీపట్నం రోడ్డు - రేగుపాలెం రైల్వేస్టేషన్ల మధ్య ఓ రైలు నుంచి జారిపడి అసోంకు చెందిన నారాయణ్‌ మేధి (45) అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. తుని స్టేషన్‌ ఎస్సై అబ్దుల్‌ మరూఫ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి వద్ద లభించిన ఆధార్‌ కార్డు ఆధారంగా అతడు అసోంకు చెందిన వాడని గుర్తించామన్నారు. త్రివేండ్రం నుంచి తిల్చూరు వెళ్లేందుకు టికెట్‌ లభ్యమైందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని