మహిళలు.. చిన్నారుల్లో రక్తహీనత గండం!!
విశాఖలో పోషకాహార లోపం.. రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2019-20లో ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే’ ప్రకారం విశాఖ నగరంలో మహిళలు, 0-6 చిన్నారులు 72 శాతం మేర రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
న్యూస్టుడే, ఎంవీపీకాలనీ
ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న ఐసీడీఎస్ సిబ్బంది
విశాఖలో పోషకాహార లోపం.. రక్తహీనతతో బాధపడుతున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2019-20లో ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే’ ప్రకారం విశాఖ నగరంలో మహిళలు, 0-6 చిన్నారులు 72 శాతం మేర రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు అంగన్వాడీల ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. అంగన్వాడీ కార్యకర్తలు వారి పరిధిలోని లబ్ధిదారుల గృహాలను సందర్శించి ప్రాథమిక ఆరోగ్య అంశాలతోపాటు పోషకాహారంపై అవగాహన కల్పించే కార్యాచరణ చేపట్టారు.
అలా...ఆహారం అందిస్తూ..
మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన ఐసీడీఎస్ల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, 0-6 సంవత్సరాల బాలలకు పోషకాహారం అందిస్తారు. గతంలో గర్భిణులు, బాలింతలకు కేంద్రాల్లోనే ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం వండి వడ్డించేవారు. కొవిడ్ నేపథ్యంలో టీహెచ్ఆర్(టేక్ హోమ్ రేషన్) విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా ఆహారం అందించకుండా రేషన్ (బియ్యం, పప్పు, నూనె)తోపాటు పాలు, గుడ్లు కూడా ఒకేసారి లబ్ధిదారు ఇంటికి అందిస్తున్నారు.
* గర్భిణులు, బాలింతలకు ఒకేసారి ఇంటికి రేషన్, పాలు, గుడ్లు అందించటం ఎంత వరకు ప్రయోజనం చేకూరుస్తుందనే అంశంపై స్పష్టత లేదు.మరో వైపు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య స్థితి గతులను తెలుసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
* కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోషణ అభియాన్లో భాగంగా ‘ప్రతి అంగన్వాడీ కార్యకర్త వినియోగించేలా పోషణ ట్రాకర్’ పేరిట యాప్ను రూపొందించింది. ప్రతి గర్భిణి ఇంటిని కనీసం నాలుగు సార్లు సందర్శించి, ఆమె ఆరోగ్యస్థితి, ఎత్తుకు తగిన బరువు, వయసుకు తగిన ఎత్తు వంటివి పొందుపరచాలి. కేంద్రం పరిధిలో తప్పనిసరిగా 60 శాతం గృహాలను సందర్శించాలి. 90 శాతం చిన్నారుల ఎత్తు, బరువును నమోదు చేయాలని నిబంధన విధించారు. అంగన్వాడీ కార్యకర్త, ఎ.ఎన్.ఎం., ఆశా కార్యకర్తలు మహిళల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం మెరుగుపడేలా అవగాహన పెంచాలి.
జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు: అర్బన్-1, అర్బన్-2, పెందుర్తి, భీమిలి
అంగన్వాడీ కేంద్రాలు:776
గర్భిణులు: 10,800
బాలింతలు: 8,500
3-6 సంవత్సరాల చిన్నారులు: 17,353
7 నెలల నుంచి 3 సంవత్సరాలు పిల్లలు: 39,900
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేరగాళ్ల రాజ్యం.. వీధికో అకృత్యం!!
[ 23-04-2024]
‘అక్కచెల్లెమ్మలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఆడపిల్లల రక్షణపై వెనకడుగు వేయబోం. యువతులు, మహిళల రక్షణ కోసం ఆలోచించి ‘దిశ’ చట్టం, యాప్ రూపొందించాం. -
అట్టహాసంగా శ్రీభరత్ నామినేషన్
[ 23-04-2024]
తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా గీతం విద్యా సంస్థల అధినేత ఎం.శ్రీభరత్ సోమవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. -
దిగజారిన స్థానం!!
[ 23-04-2024]
పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే పెరిగినా రాష్ట్రస్థాయిలో విశాఖ, అనకాపల్లి జిల్లాల స్థానాలు మాత్రం దిగజారిపోయాయి. -
వంచన మాటలు.. పింఛన్లపై తూటాలు!!
[ 23-04-2024]
పేదల పక్షపాతినని ప్రచారం చేసుకునే సీఎం జగన్ అవ్వాతాతలను వంచించారు. అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని బూటకపు మాటలతో మోసం చేశారు. -
మెరుపుల ప్రచారం
[ 23-04-2024]
దక్షిణ నియోజకవర్గం నుంచి తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్కు చెందిన పలు ప్రచార వాహనాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ వార్డుల్లో ప్రచారం చేస్తున్నాయి. -
తెదేపాలోకి వలసల వరద
[ 23-04-2024]
ముఖ్యమంత్రి జగన్ విశాఖలో ఉన్న సమయంలోనూ వైకాపా నుంచి తెదేపాలోకి వలసలు ఆగడం లేదు. -
కూటమి మోగిస్తుంది విజయ దుందుభి
[ 23-04-2024]
తెదేపా కూటమి జిల్లాలో విజయం సాధించడం ఖాయమని నేతలు పేర్కొన్నారు. -
వైకాపా పాలనలో ఆగని అఘాయిత్యాలు
[ 23-04-2024]
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించి వారికి అండగా ఉంటామని గొప్పలు చెప్పుకున్న వైకాపా ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామపత్రం దాఖలు
[ 23-04-2024]
వైకాపా విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ సోమవారం నామపత్రం దాఖలు చేశారు. -
కలెక్టరేట్లోకి వెళ్లకుండా వెలగపూడి అడ్డగింత
[ 23-04-2024]
తెదేపా విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ నామపత్రాల దాఖలు సందర్భంగా కలెక్టరేట్ ప్రవేశద్వారం వద్ద ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. -
రసాభాసగా మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం
[ 23-04-2024]
సబ్బవరం మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. -
మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు
[ 23-04-2024]
కార్మిక శాఖ ఎ.పి. దుకాణాలు, సంస్థల చట్టం-1988 ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరిగే మే 13న దుకాణాలు, సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆదూరు గణేశన్ ఓ ప్రకటనలో తెలిపారు. -
కూటమి విజయంతోనే అభివృద్ధి
[ 23-04-2024]
కూటమి విజయంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పెందుర్తి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు. -
పది ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో పెందుర్తి మండలం విద్యార్థులు సత్తాచాటారు. -
ముగిసిన హస్తకళలపై శిక్షణ
[ 23-04-2024]
పరవాడ మండలం పి.భోనంగి సంస్కృతి గ్లోబల్స్కూల్లోని విద్యార్థులకు మూడు రోజుల నుంచి జరుగుతున్న హస్తకళలపై శిక్షణ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. -
అధ్యాపకుల సేవలు అభినందనీయం
[ 23-04-2024]
సబ్బవరం గురుకుల కళాశాలలో ఎక్కువ కాలం పని చేసి పదవీ విరమణ చేసిన అధ్యాకులు జాన అప్పారావు, బద్రికూర్మారావుల సేవలు చిరస్మరణీయమని జిల్లా సమన్వయ అధికారి (డీసీవో) రూపవతి అన్నారు. -
ఏడు నియోజకవర్గాలకు 22 నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
గడువు తేదీ సమీపిస్తుండడంతో నామపత్రాల దాఖలు ప్రక్రియ వేగం పుంజుకుంది. -
ఇంటి నుంచి ఓటుకు 26 వరకు గడువు
[ 23-04-2024]
ఇంటి నుంచి ఓటు కోసం వయోవృద్ధులు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకొనే గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఒక ప్రకటనలో తెలిపారు. -
ఇద్దరు యువకులను బలిగొన్న 108 అంబులెన్స్
[ 23-04-2024]
ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్.. ముక్కుపచ్చలారని ఇద్దరు యువకులను బలి తీసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు