సైకిల్ తొక్కితే.. ఆరోగ్యం సొంతం
రోజూ సైకిల్ తొక్కే వారికి ఆరోగ్యం సొంతమవుతుందని మున్సిపల్ ఛైర్పర్సన్ ఆదిలక్ష్మి పేర్కొన్నారు. భారత ప్రభుత్వ యువజన క్రీడల మంత్రిత్వశాఖ, నెహ్రూ యువ కేంద్రం, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల ఆధ్వర్యంలో...
నర్సీపట్నం, న్యూస్టుడే: రోజూ సైకిల్ తొక్కే వారికి ఆరోగ్యం సొంతమవుతుందని మున్సిపల్ ఛైర్పర్సన్ ఆదిలక్ష్మి పేర్కొన్నారు. భారత ప్రభుత్వ యువజన క్రీడల మంత్రిత్వశాఖ, నెహ్రూ యువ కేంద్రం, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక అబీద్ కూడలి నుంచి ప్రారంభమైన సైకిల్ ర్యాలీని ఛైర్పర్సన్ జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీపీ సుర్ల రాజేశ్వరి సైకిల్ తొక్కి అందరిలోనూ ఉత్సాహాన్ని నింపారు. చిన్నారులు, విద్యార్థులు తదితరులు వంద మంది పాల్గొన్నారు. పెదబొడ్డేపల్లి కూడలి వరకూ ఇది కొనసాగింది. శాప్ కోచ్ అబ్బు, క్రీడాకారులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు