logo

ముగ్గురికి ప్రాణదాతగా మారిన ఆటోడ్రైవర్‌

బ్రెయిడ్‌ డెడ్‌ అయిన ఆటో డ్రైవర్‌ అవయవాలను ముగ్గురికి అమర్చామని మెడికవర్‌ ఆసుపత్రి వైజాగ్‌ విభాగపు ఉపాధ్యక్షులు పద్మజ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లాకు చెందిన ఆటోడ్రైవర్‌ నూకరాజు (37)

Published : 29 Jun 2022 03:42 IST

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: బ్రెయిడ్‌ డెడ్‌ అయిన ఆటో డ్రైవర్‌ అవయవాలను ముగ్గురికి అమర్చామని మెడికవర్‌ ఆసుపత్రి వైజాగ్‌ విభాగపు ఉపాధ్యక్షులు పద్మజ తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం జిల్లాకు చెందిన ఆటోడ్రైవర్‌ నూకరాజు (37) ప్రమాదంలో వారం రోజులక్రితం గాయపడ్డారు. స్థానిక ఆసుపత్రిలో చూపించారు. మెరుగైన వైద్యం కోసం అతడిని విశాఖలోని మెడికవర్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. నూకరాజును పరీక్షించిన వైద్యులు బ్రెయిడెడ్‌ అయినట్లు నిర్థారించారు. అవయవ దానంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో ఒప్పుకొన్నారు. అతడి అవయవాలను ముగ్గురికి దానం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని